కరీంనగర్

దళిత బంధు పథకం షాపు ప్రారంభం

భీమదేవరపల్లి మండలం జూలై (7) జనంసాక్షి న్యూస్ భీమదేవర పల్లి,మండలం కొత్తకొండ గ్రామంలో దళితబంధు పథకంలో బాగంగా  జీవీకే ఎంటర్ ప్రైజెస్ షాపును ప్రారభించిన ఎస్సీ కార్పోరేషన్ …

ఆడబిడ్డల రాకతో ఊరంతా పండుగే

భీమదేవరపల్లి మండలం జూలై (7) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామంలో బొడ్రాయి, భూలక్ష్మి శ్రీ లక్ష్మి, ఆంజనేయ విగ్రహాల స్థిర ప్రతిష్ట కార్యక్రమం గత …

ప్రశాంతంగా ఎస్సై అభ్యర్థుల రాత పరీక్ష

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీపీ సత్యనారాయణ కరీంనగర్  ( జనం సాక్షి ) : ఆదివారం జరిగిన ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. …

స్నేహితుల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్న యువత

వేములవాడ రూరల్, ఆగస్టు 7 (జనం సాక్షి) : ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని యువత ఉత్సాహంగా జరుపుకున్నారు. వేములవాడ నాంపల్లి గుట్టపై యువత …

ప్రతి ఇంటి పై జెండా ఎగరాలి

ప్రతి గుండెలో జాతీయత నిండాలి * బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్   ( జనం సాక్షి ) : ఈనెల 13 నుండి 15 వరకు …

నగర పంచాయతీలు మాకద్దు

ముస్తాబాద్ ఆగస్టు 7 జనం సాక్షి ముస్తాబాద్ మండల పోతుగల్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం …

మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం

ముస్తాబాద్ ఆగస్టు 7 జనం సాక్షి రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి …

చికిత్స పొందుతూ యువకుడు మృతి

జనంసాక్షి రాజంపేట్  మండలంలోని కొండాపూర్ గ్రామంలో  యువకుడు చికిత్స పొందుతూ మృతి  ఎస్సై రాజు మాట్లాడుతూ  కొండాపూర్ గ్రామానికి చెందినటువంటి పుట్ట సురేష్ కుమార్ వయసు 28 …

ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని కొప్పూర్ టిఆర్ఎస్ నాయకులు పాదయాత్ర

భీమదేవరపల్లి మండలం జూలై (7)జనంసాక్షి న్యూస్ హుస్నాబాద్ నియోజవర్గం శాసనసభ్యులు  కరోన నుండి  ఎమ్మెల్యే సతీష్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఎప్పట్లాగే ప్రజాక్షేత్రంలోకి క్షేమంగా తిరిగి రావాలని …

ముంపునకు గురైన పొలాలకు వెంటనే దారి ఏర్పాటు చేయండి

రుద్రంగి ఆగస్టు 7 (జనం సాక్షి); రుద్రంగి గ్రామంలో ఎల్లంపల్లి కాల్వ నిర్మాణం చేయడం ద్వారా ముంపునకు గురైనటువంటి పొలాలను పరిశీలించి అటువైపు వెళ్ళడానికి దాదాపు 300 …