కరీంనగర్

జాజుల కు జిల్లా నేతల అభినందనలు

కరీంనగర్    ( జనం సాక్షి ) : ఢిల్లీ లో కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో జరిగిన ఓబీసీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కరీంనగర్ జిల్లా ప్రధాన …

తొమ్మిది రోజుల పాదయాత్ర విజయవంతం చేయాలి

జనం సాక్షి కథలాపూర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించే తొమ్మిది రోజుల పాదయాత్ర విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయతి నాగరాజ్ పిలుపునిచ్చారు. …

చెడు వ్యసనాలను అలవాటు చేసుకోవద్దు – డిఎస్పీ కిషన్*

*అనుమానిత వ్యక్తులు కనపడితే సమాచారం అందించాలి – సిఐ కిరణ్* *పలిమెల ఆగస్ట్ 08 (జనంసాక్షి)* జయశంకర్ భూపాలపెల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలో కాటారం డిఎస్పీ …

పొన్నం పాదయాత్రను విజయవంతం చేయాలి

రుద్రంగి ఆగస్టు 8 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి మరియు …

ఎమ్మార్పీఎస్* దీక్షకు సంఘీభావం తెలిపిన మండల కాంగ్రెస్నాయకులు

పెగడపల్లి తేది 08( జనంసాక్షి ) పెగడపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు దీకొండ మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన …

దళిత బంధు పథకం షాపు ప్రారంభం

భీమదేవరపల్లి మండలం జూలై (7) జనంసాక్షి న్యూస్ భీమదేవర పల్లి,మండలం కొత్తకొండ గ్రామంలో దళితబంధు పథకంలో బాగంగా  జీవీకే ఎంటర్ ప్రైజెస్ షాపును ప్రారభించిన ఎస్సీ కార్పోరేషన్ …

ఆడబిడ్డల రాకతో ఊరంతా పండుగే

భీమదేవరపల్లి మండలం జూలై (7) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామంలో బొడ్రాయి, భూలక్ష్మి శ్రీ లక్ష్మి, ఆంజనేయ విగ్రహాల స్థిర ప్రతిష్ట కార్యక్రమం గత …

ప్రశాంతంగా ఎస్సై అభ్యర్థుల రాత పరీక్ష

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీపీ సత్యనారాయణ కరీంనగర్  ( జనం సాక్షి ) : ఆదివారం జరిగిన ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. …

స్నేహితుల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్న యువత

వేములవాడ రూరల్, ఆగస్టు 7 (జనం సాక్షి) : ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని యువత ఉత్సాహంగా జరుపుకున్నారు. వేములవాడ నాంపల్లి గుట్టపై యువత …

ప్రతి ఇంటి పై జెండా ఎగరాలి

ప్రతి గుండెలో జాతీయత నిండాలి * బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్   ( జనం సాక్షి ) : ఈనెల 13 నుండి 15 వరకు …