కరీంనగర్

ముంపునకు గురైన పొలాలకు వెంటనే దారి ఏర్పాటు చేయండి

రుద్రంగి ఆగస్టు 7 (జనం సాక్షి); రుద్రంగి గ్రామంలో ఎల్లంపల్లి కాల్వ నిర్మాణం చేయడం ద్వారా ముంపునకు గురైనటువంటి పొలాలను పరిశీలించి అటువైపు వెళ్ళడానికి దాదాపు 300 …

దేశానికే ఆదర్శంగా చేనేత బీమా

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి చొప్పదండి , ఆగస్టు 7( జనం సాక్షి): చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న …

రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపిన బిఎస్పి నాయకులు

  రుద్రంగి ఆగస్టు 7 (జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,వేములవాడ నియోజకవర్గ …

జిఎస్టి తెచ్చి పేద ప్రజల నడ్డి విరుస్తుంది

ముస్తాబాద్ ఆగస్టు   జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది  …

కరీంనగర్ కు మెడిక‌ల్ కాలేజీ మంజూరు

గంగుల కు జీవో కాపీ అందజేసిన కేసీఆర్ నెరవేరిన చిరకాల స్వప్నం కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : 150కోట్లతో కరీంనగర్ మెడికల్ కళాశాలలో …

కరీంనగర్ కు మెడిక‌ల్ కాలేజీ మంజూరు

గంగుల కు జీవో కాపీ అందజేసిన కేసీఆర్ * నెరవేరిన చిరకాల స్వప్నం కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : 150కోట్లతో కరీంనగర్ మెడికల్ …

నేడు ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్ష

* కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : నేడు జరగనున్న ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్షకు …

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకుల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తూ ప్రస్తుత పార్లమెంటు

పెగడపల్లి తేది: 05( జనం సాక్షి ) పెగడపల్లి మండలం మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ …

తెలంగాణ ఏర్పాటులో సుష్మా ది కీలక భూమిక

  * బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొరటాల కరీంనగర్   ( జనం సాక్షి ) : తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో …

వీఆర్ఏ సమ్మెకు మద్దతుగా సీపీఐ

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 6: కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరవధిక సమ్మె చేస్తున్న చిగురుమామిడి వీఆర్ఏలకు మద్దతుగా శనివారం సంఘీభావం తెలిపిన సిపిఐ నాయకులు, చిగురుమామిడి మాజీ …