కరీంనగర్

జూలపల్లిలో జన జాతర

-టీఆర్‌ఎస్‌ సభ విజయవంతం -ఆకట్టుకున్న అధినేత ప్రసంగం -మార్మోగిన ‘జై తెలంగాణ’ నినాదం -బోనాలు, బతుకమ్మలతో తరలివచ్చిన మహిళాలోకం -సభ ఏర్పాట్లపై కేసీఆర్‌ ప్రశంసల వర్షం -పార్టీ …

వేధింపులు భరించలేక గల్ఫ్‌ ఏజెంట్‌..

మెట్‌పల్లి, జనంసాక్షి: అప్పలబాధ ఓ వైపు వీసాల డబ్బులు చెల్లించాలనే మరోవైపు తీవ్రం కావడంతో ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ ఆత్మహత్యచేసుకున్నాడు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ తెలిసిన వివరాల ప్రకారం …

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

మానకొండూరు: విశాఖ ఉక్కు ప్లాంటుకు బయ్యారం గనుల తరలింపును నిరసిస్తూ మానకొండూరు మండల కేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను స్థానికి బస్టాండు వద్ద ప్రధాన రహదారిపై …

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

బోయిన్‌పల్లి: బయ్యారం ఉక్కుగనులను విశాఖ ప్లాంటుకు కేటాయించడాన్ని నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండలశాఖ …

ముగిసిన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

కమాన్‌పూర్‌ : స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం నిర్వహించారు. …

వివాహ కార్యక్రమానికి హజరైన నారా లోకేశ్‌

హుజూరాబాద్‌ గ్రామీణం : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని స్థానిక బీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో తెదేపా నాయకుడు గూడూరు రాంరెడ్డి కుమార్తె వసుమతి వివాహ కార్యక్రమానికి తెదేపా అధినేత …

యువకుని దారుణ హత్య

కోహెడ : మండలంలోని సముద్రాల ఇందిరానగర్‌ కాలనీలో కొండని రమేశ్‌ (22) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి యువకుని ఇంట్లోకి ఇద్దరు దుండగులు …

నేడు ఆర్డీఓ కార్యలయం ఎదుట ధర్నా

తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు బండి రమేశ్‌ శ్రీరాంపూర్‌, : బయ్యూరం ఉక్క తెలంగాణ హక్కు నినాదంతో తెరాస ఆధ్వర్యంలో శుక్రవారం  ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెరాస ఆధ్వర్యంలో …

సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఈడీకి అర్హత పరీక్ష

గణేశనగర్‌, : డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం కరీంనగర్‌ 2013-14 విద్యా సంవత్సరంలో ఎంఈడీ, బీఈడీ, ప్రత్యేక విద్యా బీఈడీలో ప్రవేశాలకు జూన్‌ 16న …

యువకుని దారుణ హత్య

కోహెడ : మండలంలోని సముద్రాల ఇందిరానగర్‌ కాలనీలో కొండని రమేశ్‌ (22) అనే యువకుడు దారుణ హత్యకు గురుయ్యాడు. నిన్న రాత్రి యువకుని ఇంట్లోకి ఇద్దరు దుండగులు …