కరీంనగర్

ముల్కనూర్‌లో విషజ్వరంతో మహిళ మృతి

కరీంనగర్‌: చిగురుమామిడి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన మర్రిపల్లి లక్ష్మీ అనే మహిళ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …

రెండు బైక్‌లు ఢీ- ఇద్దరు వ్యక్తులు మృతి

కోహెడ: మండలంలోని సిద్దిపేట-హుస్నాబాద్‌ ప్రధాన రహదారి సముద్రాల, ఇందిరానగర్‌ స్పీడ్‌బ్రూకర్‌ వద్ద మోపెడ్‌, మోటర్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఎక్కల వేణు( 25), తాడిపత్రి శ్రావణ్‌ (34)లుతీవ్రంగా గాయపడ్డారు. వీరిని …

కరీంనగర్‌ కవాతుకు విసృతి ఏర్పాట్లు

కరీంనగర్‌: కరీంనగర్‌ కవాతుకు విసృతి ఏర్పాట్లు జరుగుతున్నాయని పిట్టల రవీందర్‌ తెలిపారు. అన్ని మండలాలల్లో మంచి స్పందనుందని, సుమారు 20వేల మంది మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళ …

కలెక్టరేట్‌ ఎదుట వికలాంగుల రిలే నిరాహర దీక్ష

కరీంనగర్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌లో మంగళవారం ఎమ్మార్పీ ఎస్‌ అధ్వర్యంలో వికలాంగులు రిలే నిరాహర దిక్షలు చేపట్టారు రూ. 500 పెన్షన్‌ సరిపోవడం లేదని 2000కు …

అత్మకూరులో మొక్కలు నాటీన గ్రామస్థులు

మెట్‌పల్లి: అత్మకూరు గ్రామ ప్రజలు పర్యవరణ పరిరక్షణకు నడుంకట్టారు. అత్మకూరులో ప్రభుత్వ పాఠశాల, దేవాలయాల్లో గ్రామస్థులు మొక్కలు నాటారు. ఉపాధి హమీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం …

ఎరువుల కోసం బారులు తీరిన రైతులు

కోహేడ: తెల్లవారి లేస్తే పోళంలోకి వెళ్లి పనుల్లో నిమగ్నమయ్యే రైతులు నేడు ఎరువుల కోసం రోడ్లేక్కారు. అసలే కరెంట్‌ కష్టాలతో అల్లడుతున్న రైతన్న ఎరువుల కోసం ఆశగా …

రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీలోని ఐదవ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగావాల్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి నిపుణులు …

ప్రభుత్వ మిగులు భూములను దళితులకు పంచాలి

కరీంనగర్‌: ప్రభుత్వ మిగులు భూములను దళితులకు కేటాయించి పట్టాస్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంఘం తెలంగాణ మాదిగా దండోరా నేతగాని సంఘం, బేడా …

ఎరువుల ధరలను తగ్గించాలని కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ దీక్ష

కరీంనగర్‌: పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్‌ ఎదుట దీక్షకు దిగారు.

ఎరువుల కోసం అధికారులను నిలదీసిన రైతులు

మంథని: ఎరువుల కొరత తీర్చాలంటూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు మంథని ఆర్డీవో కార్యలయాన్ని ముట్టడించారు. ప్రజావాణి నిర్వహిస్తున్న అధికారులను ఎరువుల కొరతపై నిలదీశారు. రోజుల …