కామారెడ్డి

ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ లో పాఠ్య పుస్తకాలను పంపిణి చేసిన

  కరస్పాండెంట్ బక్క ప్రవీణ్ కుమార్ జనగామ(జనం సాక్షి) జూలై20: ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ ప్రభుత్వం విద్య శాఖ ద్వారా అందించిన పాఠ్య పుస్తకాలను ప్రైమరీ …

శిథిలావస్థలో ఉన్న ఇండ్లకు టర్పలిన్ కవర్లు అందజేత

గాంధారి జనంసాక్షి జులై  గాంధారి మండల కేంద్రంలో ఏల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి గౌరవ శ్రీ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి స్వచ్చంధ సేవా సంస్థ …

సంచార పశు వైద్యశాల 1962 ని ఆకస్మికంగా తనిఖీ

     జనగాం (జనం సాక్షి)జూలై :సంచార పశు వైద్యశాల 1962 ని ఆకస్మికంగా తనిఖీ చేసిన  ప్రోగ్రాం మేనేజర్ ఎం డి.నసీరుద్దీన్  . జిల్లా సంచార …

భార్యను దారుణంగా పొడిచి చంపిన భర్త..

హత్య కేసును చేదించిన జగిత్యాల రూరల్ పోలీసులు నిందితుల అరెస్ట్.. రూరల్ మండలం మోరపల్లి ఊర చెరువులో జూన్ 8 న ఒక గుర్తు తెలియని మహిళ …

జనగామ రెండో వార్డులో హరితహారం.

జనగామ (జనం సాక్షి )జూలై19:జనగామ జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్ పర్సన్ …

ఇబ్రహీంపేట్ మత్స్య పారిశ్రామిక సంఘ ఏకగ్రీవ ఎన్నిక..

బాన్సువాడ,  జనంసాక్షి (జులై18): మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో మత్స్య పారిశ్రామిక సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా మత్స్య కార్మిక సహకార అధికారి ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని …

పిడుగుపాటుకు యువతి మృతి

కామారెడ్డి,జూలై18(జనంసాక్షి): బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌ గ్రామంలో పిడుగుపడి యువతి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మ్యాడ శ్రీనివాస్‌ ఆదివారం మధ్యాహ్నం తన కూతుళ్లు శివాని(21), …

రామాలయ గుడికి విరాళం

గాంధారి జనంసాక్షి  కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని రామ్లక్ష్మణ్ పల్లి గ్రామంలో కొత్తగా నిర్మించబోయే రామాలయ గుడికి అదే గ్రామానికి చెందిన చిన్నోళ్ళు గంగయ్య చిన్నోళ్ళు …

గ్రామ దేవతకు ఘనంగా పూజలు

జులై    . ( జనంసాక్షి.)  ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు పూజలు చేయాలనేది హిందు సాంప్రదాయం లో ఆనవాయితీగా వస్తుంది ప్రతి  సంవత్సరం ఆషాడ మాసంలో …

అందరి సహకారంతో రెడ్ క్రాస్ బలోపేతం

జిల్లా వైస్ చైర్మన్  దోమకొండ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ చేతుల …