కామారెడ్డి

రాజకీయ నాయకులు కూడా నన్నేమి చేయలేరని అహంకారం తోనే…ప్రిన్సిపాల్ అగాడలు

  ట్రైబల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి *చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్న ఆర్ సి వో. సంపత్ కుమార్ *ఆల్ ఇండియా స్టూడెంట్ …

సిపిఐ రాష్ట్ర నేత సిద్ధి వెంకటేశ్వర్లు మరణం భారత కమ్యూనిస్టు పార్టీ కి తీరని లోటు

జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోత్ రామచందర్ టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి) : సిపిఐ రాష్ట్ర నేత సిద్ధి వెంకటేశ్వర్లు మరణం జిల్లా రాష్ట్ర పార్టీకి …

75 వ వజ్రొచ్చావాల సందర్భంగా మొక్కలు నాటిన. మునిస్ పల్ చేర్ మెన్ కుడుములు సత్యనారాయణ కమిషనర్ జివన్ కుమార్

ఎల్లారెడ్డి  21  ఆగస్ట్. జనం సాక్షి.   ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో 75 వ సవచ్చరాల వజ్రోచ్చవాల  సందర్భంగా   ఆదివారం స్థానిక మనిస్ పల్ కార్యాలయం అవరణ …

మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించిన మున్సిపల్, ఐకెపి అధికారులు

– విజేతలకు బహుమతులు అందించిన  ఏ పి యం ప్రసన్న రాణీ   మున్సిపల్ కమిషనర్ జీవన్ కుమార్ ఎల్లారెడ్డి ఆగస్టు 20 ( జనం సాక్షి,) భారత …

భీంగల్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు

*ఇంచార్జ్ పాలనలో మున్సిపల్ కమిషనర్ *కుంటుబడుతున్న అభివృద్ధి*వేల్పూర్ తహసీల్దార్ కు ఇంచార్జ్ ఇవ్వడం పలు అనుమానాలకు  దారితీస్తున్న వైనం              …

ఒక్క కాగితంతో అక్రమ ఇసుక రావణాను ఆపచ్చు

ముస్తాబాద్ ఆగస్టు 21 జనం సాక్షి ముస్తాబాద్ మండలంలో మానేరు వాగు నుండి ఇసుక మాఫియాలకు అడ్డు అడుపు లేదు రాత్రి 8 నుండి ఉదయం 5 …

వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం హరితహారంలో భాగంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమం …

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి ఎంపీడీవో

ముస్తాబాద్ ఆగస్టు 2 జనం సాక్షి వనమహోత్సవంలో భాగంగా నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలనీ ఎంపీడీవో ఎం రమాదేవి అన్నారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ముస్తాబాద్ మండలంలోని …

గిరిజన బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తిని ఆస్పత్రి పాలైన విద్యార్థులు

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని గిరిజన బాలికల హాస్టల్ లో ఇటీవల 3 వారాల క్రితం జరిగిన విద్యార్థినిలపై ఎలుకల దాడి ఘటన మరువకముందే మరో సంఘటన …

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నాడు భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన …