ఖమ్మం

ఇంజనీరింగ్‌ విద్యార్థుల ధర్నా

భద్రాచలం పోలీసులు తమపై అకారణంగా దాడి చేశారంటూ డాక్టర్‌ బాల్‌రాజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులుబ్రిడ్జి సెంటర్‌ వద్ద ధర్నా నిర్వాహించారు. అనంతరం ఏస్పీ కార్యాలయానికి ప్రదర్శనగా విళ్ళారు. …

బ్లాస్టింగ్‌ పనులు అడ్డుకున్న ప్రజలు

ఇల్లందు: జే.కె పైవ్‌ ఓపెన్‌కాస్ట్‌ గనిలో జరుగుతున్న బ్లాస్టింగ్‌ పనులను సీపీఐ అధ్వర్యంలో ప్రజలు అడ్డుకున్నారు. ఓపెన్‌కాస్ట్‌ బ్టాసింగ్‌లతో తమ ఇళ్లు కూలిపోతున్నియంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూరంనేని …

విద్యుత్‌ ఉప కేంద్రంలో అగ్ని ప్రమాదం

ఖమ్మం: ఏటపాక విద్యుత్‌ ఉప కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో …

గిరిజనేతర రైతుల రాస్తారోకో

ఇల్లందు: గిరిజనేతర రైతులకు వహణీలు ఇవ్వాలంటూ ఇల్లందులో రైతులు అందోళన చేపట్టారు. పట్టణంలోని బుగ్గవాగు వంతెరపై నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. గంటసేపు చేపట్టీన ధర్నాతో ట్రాపీక్‌ …

ఖమ్మంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని తనికెళ్లలో లక్ష్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌ ప్రాధమిక విద్యాశాఖమంత్రి ఎస్‌ శైలజానాధ్‌ ప్రారంభించారు. వీరితో పాటు …

మందలపల్లిలో వ్రృద్దురాలిపై దాడి

దమ్మపేట: ఓ వృద్దురాలిపై కోందరు దోంగలు దాడిచేసి కోట్టారు. మందలపల్లిగ్రామానికి చెందిన రాఘవమ్మ అనే వృద్ధురాలు బస్టాండ్‌ అవరణలోకి మూత్ర విసర్జకు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు …

రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఎన్‌. శైలజానాథ్‌ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఈ రొజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యార్థులో దాగి …

ఖమ్మంలో రోడ్డు విస్తరణ

ఖమ్మం: ఖమ్మంలోని అర్డీవో కార్యలయం నుంచి ఎన్‌ఎన్‌టీ వరకు గల రహదారిని పురపాలక అధికారులు ఈరోజు విస్తరించే కార్యక్రమం చేపట్టారు. గతంలో విస్తరణ పనులు చేపట్టీనప్పటీకీ రాజకీయ …

దమ్మపేటలో భారీవర్షం-పొంగిపోరలుతున్న వాగులు

దమ్మపెట మండలంలో సొమవారం రాత్రి భారీ వర్షపాతం వమోదైంది పది గ్రామాల్లో వాగులు పొంగిపోరలుతున్నాయి, మండల కేంద్రంలోని నెమలిపేటకాలనీ, నీట మునిగింది. తరచుగా కాలనీని వరదనీరు ముంచెత్తుతున్నా …

సాగర్‌ నీటి విడుదలపె స్పష్టత ఇవ్వాలి

కూసుమంచి: సాగర్‌నీటి విడుదల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సత్తుపల్లి శాసన సభ్యుఢు సంద్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచిలొ శనివారం …