ఖమ్మం
ఉచిత వైద్య శిబిరం
మామిళ్లగూడెం: భారత జీవిత భీమా సంస్థ 56వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని కామినేని ఆసుపత్రి సౌజన్యంతో గురువారం ఖమ్మంలోని సంస్థ కార్యలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి-సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన
ఖమ్మం:ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి చెందినది అయితే సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన చేపట్టారు.
నష్టపరిహారం పెంచాలని సబ్కలెక్టర్కు వినతి
ఖమ్మం: (భద్రచలం) గోదావరి కరకట్ట భూనిర్వాసితుల నష్టపరిహారంపై సబ్కలెక్టర్ నారాయణగుప్తా విచారణ చేపట్టారు. తమకు నష్టపరిహారం పెంచాలని నిర్వాసితులు ఆయనకు వినతి పత్రం సమర్ఫించారు.
ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసిన ఏబీవీపీ
ఖమ్మం:అవినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసింది. ఆందోళన కారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
తాజావార్తలు
- భారత్ దెబ్బకు విలవిల… ఒప్పుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని
- డేంజర్లో మీ పాస్వర్డ్లు.. 16 బిలియన్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతికి!
- ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు ఎంతో దూరం లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
- .భారత్, పాక్ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు
- జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల
- ఎయిర్ ఇండియా కీలక ప్రకటన..అంతర్జాతీయ సర్వీసుల్లో కోత
- ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..
- మహబూబ్నగర్ జైలు నుంచి రైతులు విడుదల
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీపీ కోలేటి మారుతి
- పాకిస్థాన్లో రైలు ట్రాక్పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్
- మరిన్ని వార్తలు