ఖమ్మం
ఉచిత వైద్య శిబిరం
మామిళ్లగూడెం: భారత జీవిత భీమా సంస్థ 56వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని కామినేని ఆసుపత్రి సౌజన్యంతో గురువారం ఖమ్మంలోని సంస్థ కార్యలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి-సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన
ఖమ్మం:ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి చెందినది అయితే సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన చేపట్టారు.
నష్టపరిహారం పెంచాలని సబ్కలెక్టర్కు వినతి
ఖమ్మం: (భద్రచలం) గోదావరి కరకట్ట భూనిర్వాసితుల నష్టపరిహారంపై సబ్కలెక్టర్ నారాయణగుప్తా విచారణ చేపట్టారు. తమకు నష్టపరిహారం పెంచాలని నిర్వాసితులు ఆయనకు వినతి పత్రం సమర్ఫించారు.
తాజావార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
- భారత్ అభివృద్ధిపై ట్రంప్ అక్కసు
- పోస్టల్ సేవల్లో సర్వర్ ప్రాబ్లమ్స్
- *Janam Sakshi is widely recognized
- Several Telugu newspapers in Telangana- Indian Newspaper Society
- janamsakshi Based on the latest industry reports
- janamsakshi *G.O.Rt.No.782 (తేదీ: 13-06-2025) సంపూర్ణ వివరణ*
- హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి
- పిల్లలకూ ఫుల్ టికెట్.. 5 ఏళ్లు లేకున్నా హాఫ్ టికెట్
- పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం
- మరిన్ని వార్తలు