ఖమ్మం

పందిళ్లపల్లి గ్రామంలో డెంగీతో మహిళ మృతి

చిందకాని: మండలంలోని పందిళ్లపల్లి గ్రామంలో డెంగీతో సుక్కమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. గత వారం రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె …

ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ ధర్నా

భద్రచలం: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన చార్జీలను తక్షనమే తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో …

యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు

భద్రచలం: యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకున్నట్లు భద్రచలం వ్యవసాయ సహాయ సంచాలకులు అభిమన్యుడు తెలిపారు. పట్టణంలోని బీసీఎంఎస్‌కు 17టన్నులు, పీఏసీఎస్‌కు 17టన్నులు, …

భద్రచలం వంతెనపై రోడ్డు ప్రమాదం

భద్రచలం: భద్రచలం వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ఆశోక్‌నగర్‌ కాలనీకి చెందిన సి.హెచ్‌ సాంబమూర్తి(55)సైకిల్‌పై సారపాక వెళ్తుండగా గుర్తు తెలియని …

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని చీపురుగూడెం గిరిజన ఆశ్రమపాఠశాలో ఓ బాలుడు మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థి నిన్న రాత్రి టీవీ వీక్షించిన …

నిరసన ప్రదర్శన

ఖమ్మం: పీఆర్శిని వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు శనివారం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

120మెగ వాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

ఖమ్మం: కేటీపీఎస్‌ 6వ యూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 12మెగవాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.

కొనసాగుతున్న బంద్‌

ఇల్లెందు: డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపునకు వ్యతిరేఖంగా దేశవ్యాప్త బంద్‌లో భాగంగా ఇల్లెందులో బంద్‌ కొనసాగుతొంది. టీడీపీ వామపక్షాలు, న్యూడెమోక్రసీ నాయకులు బంద్‌లో పాల్గొని వాహనాలను అడ్డుకుంటున్నారు.

ఇంజనీరింగ్‌ విద్యార్థుల ధర్నా

భద్రాచలం పోలీసులు తమపై అకారణంగా దాడి చేశారంటూ డాక్టర్‌ బాల్‌రాజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులుబ్రిడ్జి సెంటర్‌ వద్ద ధర్నా నిర్వాహించారు. అనంతరం ఏస్పీ కార్యాలయానికి ప్రదర్శనగా విళ్ళారు. …

బ్లాస్టింగ్‌ పనులు అడ్డుకున్న ప్రజలు

ఇల్లందు: జే.కె పైవ్‌ ఓపెన్‌కాస్ట్‌ గనిలో జరుగుతున్న బ్లాస్టింగ్‌ పనులను సీపీఐ అధ్వర్యంలో ప్రజలు అడ్డుకున్నారు. ఓపెన్‌కాస్ట్‌ బ్టాసింగ్‌లతో తమ ఇళ్లు కూలిపోతున్నియంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూరంనేని …

తాజావార్తలు