ఖమ్మం
నిరసన ప్రదర్శన
ఖమ్మం: పీఆర్శిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు శనివారం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
120మెగ వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
ఖమ్మం: కేటీపీఎస్ 6వ యూనిట్లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 12మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
కొనసాగుతున్న బంద్
ఇల్లెందు: డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేఖంగా దేశవ్యాప్త బంద్లో భాగంగా ఇల్లెందులో బంద్ కొనసాగుతొంది. టీడీపీ వామపక్షాలు, న్యూడెమోక్రసీ నాయకులు బంద్లో పాల్గొని వాహనాలను అడ్డుకుంటున్నారు.
తాజావార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
- భారత్ అభివృద్ధిపై ట్రంప్ అక్కసు
- పోస్టల్ సేవల్లో సర్వర్ ప్రాబ్లమ్స్
- *Janam Sakshi is widely recognized
- Several Telugu newspapers in Telangana- Indian Newspaper Society
- janamsakshi Based on the latest industry reports
- janamsakshi *G.O.Rt.No.782 (తేదీ: 13-06-2025) సంపూర్ణ వివరణ*
- హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి
- పిల్లలకూ ఫుల్ టికెట్.. 5 ఏళ్లు లేకున్నా హాఫ్ టికెట్
- పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం
- మరిన్ని వార్తలు