ఖమ్మం
నిరసన ప్రదర్శన
ఖమ్మం: పీఆర్శిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు శనివారం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
120మెగ వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
ఖమ్మం: కేటీపీఎస్ 6వ యూనిట్లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 12మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
కొనసాగుతున్న బంద్
ఇల్లెందు: డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేఖంగా దేశవ్యాప్త బంద్లో భాగంగా ఇల్లెందులో బంద్ కొనసాగుతొంది. టీడీపీ వామపక్షాలు, న్యూడెమోక్రసీ నాయకులు బంద్లో పాల్గొని వాహనాలను అడ్డుకుంటున్నారు.
తాజావార్తలు
- విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం.. ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు కైవసం
- మానసిక ప్రశాంతతకు యోగా కీలకం: నారా బ్రాహ్మణి
- భారత్ దెబ్బకు విలవిల… ఒప్పుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని
- డేంజర్లో మీ పాస్వర్డ్లు.. 16 బిలియన్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతికి!
- ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు ఎంతో దూరం లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
- .భారత్, పాక్ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు
- జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల
- ఎయిర్ ఇండియా కీలక ప్రకటన..అంతర్జాతీయ సర్వీసుల్లో కోత
- ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..
- మహబూబ్నగర్ జైలు నుంచి రైతులు విడుదల
- మరిన్ని వార్తలు