నల్లగొండ

సీఎం సహాయ నిది నిరుపేదలకు వరం

మండల పార్టీ అధ్యక్షులు కృష్ణా నాయక్ గరిడేపల్లి, నవంబర్ 17(జనం  సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని గరిడేపల్లి మండల పార్టీ …

ఘనంగా జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు.

మిర్యాలగూడ, జనం సాక్షి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిర్యాలగూడ నందు ఈ రోజు విద్యార్ధులకు “ఇంపాక్ట్ ఆఫ్ …

నేడు మాధవరానికి ఎమ్మెల్యే రాక

మునగాల మండలం మాధవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేడు జరిగే నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ …

కార్మికుల సంక్షేమ మే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాం;ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ టౌన్ నవంబర్ 16 ( జనంసాక్షి ) కార్మికుల సంక్షేమమే తెలంగాణ …

మధ్యాహ్న భోజనం తనిఖీ

మండలంలోని కిష్టాపురం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం ఆకస్మికంగా ఎంపీటీసీ భీమనపల్లి సైదులు తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా,విద్యార్థులకు నాణ్యమైన …

సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు

మండల పరిధిలో గలబహదూర్ గూడెం, బండపల్లి,జమ్మాపూర్, తెల్ల రాళ్లపల్లి,శాఖాపూర్,మాధవరావుపల్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, సింగిల్ …

దేవారంజాల్ దేవాలయ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక హర్షనీయం*

సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ మునగాల, నవంబర్ 15(జనంసాక్షి): హైదరాబాద్ శివారు ప్రాంతమైన దేవరాంజలో ఉన్న దేవాలయ భూములు కబ్జాకు గురై వివిధ నిర్మాణాలు చేపట్టిన భూములపై …

భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో దారి మల్లిన నిధులు కార్మికులకె ఖర్చు చేయాలి*

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అద్యక్షలు గొరిగె సోములు* *డిమాండ్స్ డే సందర్బంగా తహసిల్థార్ కార్యాలయం ముందు దర్నా* రామన్నపేట నవంబర్ 15 (జనంసాక్షి) భవన …

మునుగోడు ఎన్నికల ఇన్ ఛార్జ్ లకు ట్రీట్ ఇచ్చిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు

గడిచిన మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు పని చేసినా ఎన్నికల ఇన్ ఛార్జ్ లకు పిసిసి చీఫ్ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు …

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ గా ధర్మపురం శ్రీను నియామకం

కొండమల్లేపల్లి నవంబర్ 12 జనం సాక్షి న్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చే స్థాపించబడిన ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ను గ్రామ …