నల్లగొండ
సైనికవాహనం బోల్తా : 12 మందికి గాయాలు
నల్లగొండం : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర సైనికుల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
నాగార్జున సాగర్కు తగ్గిన వరద ఉదృతి
నల్గొండ: నాగార్జునసాగర్కు వరద ఉధృతి తగ్గింది.ప్రస్తుతం నాగార్జునసాగర్కు ఇన్ప్లో 76వేల క్యూసేక్కులు,ఔట్ప్లో 61వేల క్యూసెక్కులుగా ఉంది.
తాజావార్తలు
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడేవరకు కశ్మీర్లో మిలిటెన్సీ అంతం కాదు..
- చైనా మన భూభాగం ఆక్రమించినా నిజమైన భారతీయుడు చెప్పడట!
- వామ్మో.. నగరంలో వాన..
- కవిత భూక్ హడ్తాల్..
- The Indian Newspaper Society -janamsakshi
- ఏన్డీయేతో ఈసీ కుమ్మక్కు
- మరిన్ని వార్తలు