నిజామాబాద్

అధికారంలోకి వస్తే 1.65 వేల ఉద్యోగాలు కల్పిస్తా : చంద్రబాబు

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 1.65 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అవినీతి అక్రమాలకు తావులేకుండా పారిపాలన అందిస్తామని టిడిపి అధ్యక్షుడు …

విమలక్కపై కేసులు విరమించుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : అరుణోదయ సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్కపై పెట్టిన  కేసులు తక్షణం విరమించుకోవాలని ఆ సంస్థ జిల్లా కో- కన్వీనర్‌ కాంతయ్య డిమాండ్‌ …

మహిళ హత్య

భీర్కూర్‌ : మండలంలోని దుర్కి గ్రామంలోని హనుమాన్‌ కాలనీ శివారులో ఒక లచ్చవ్వ(45) అనే మహిళను తెలియని దుండగులు అత్యాచారం చుసి చంపివేశారు. ఈమెను బలవంతంగా పంట …

నిజామాబాద్‌ జిల్లాలో మహిళ దారుణహత్య

బీర్కూరు : నిజామాబాద్‌ జిల్లా బీర్కూరు మండలంలోని దుర్కి  గ్రామంలో హనుమాన్‌ కాలనీ శివారులో ఓ మహిళను అత్యాచారం చేసి హ:త్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. …

అధికారంలోకి వస్తే శాశ్వత నీటి పథకం

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రారంభించిన వస్తున్నా మీ కోసం గురువారం నిజామాబాద్‌ జిల్లాలో రెండవ రోజుకు చేరుకుంది. …

ఎసిబికి చిక్కిన వ్యవసాయాధికారి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : ఎరువుల దుకాణానికి లైసెన్సును రెన్యువల్‌ చేయాలని కోరిన వ్యాపారస్తుల నుంచి వ్యవసాధికారి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువారం …

హాస్టల్‌ విద్యార్థులకు రక్షణ కల్పించండి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 (: నిజామాబాద్‌ నగర శివారులో ఉన్న ఎస్టీ హాస్టల్‌ విద్యార్థినులకు రక్షణ కరవైందని ఆరోపిస్తూ గురువారం పిడిఎస్‌యు విద్యార్థులు కలెక్టరేట్‌లో ధర్నాకు దిగారు. …

హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు : కవిత

నిజామాబాద్‌, నవంబర్‌ 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత అన్నారు. టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసిఆర్‌ చేపట్టిన దీక్ష మూడు …

ఖర్చులేకుండా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : గర్భిణీ స్త్రీలకు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరుపుతున్నామని, వీటిని వినియెెూగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా …

తేలంగాణ ఇవ్వాలని డిమాండ్‌ చేయాలి

నిజామాబాద్‌,(జనంసాక్షి), తెలంగాణ ప్రజల మనో భాపాలనును దెబ్బ తీయకుండా ఉండేందుకు తెదేపా అధినేత చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చామని డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌ ప్రశ్నించారు కాగ్రెస్‌ …