మహబూబ్ నగర్

గార్లలో భాజపా నాయకుల నిరసన దీక్ష

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్23(జనంసాక్షి) శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అరెస్టు చేసి ప్రజసంగ్రామ యాత్ర ని బగ్నం చెయ్యాలని …

భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ.

అలరించిన కళాకారుల ప్రదర్శనలు, పోతురాజుల విన్యాసాలు. ఆకట్టుకున్న జబర్దస్త్ కొమరక్క కామెడీ. డప్పు వాయిద్యాలతో బోనాలు ఊరేగింపు. ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలి. ఆలయ అభివృద్ధి నిర్వాహకులు …

భక్తిశ్రద్ధలతో వనపర్తిలో ఘనంగా బోనాల పండుగ

వనపర్తి: ఆగస్టు 23( జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు భక్తుశ్రద్ధలతో బొట్లు పెట్టి వేపాకుతో అందంగా అలంకరించిన బోనపుకుండలను …

ఆర్యవైశ్యుల ఇండ్లల్లో – ఇంటింట వాసవి మాత పారాయణము.

వాసవి క్లబ్స్ అధ్యక్షులు కండె సుద సాయిశంకర్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు23(జనంసాక్షి): ఈనెల 24 బుధవారం నుండి నాగర్ కర్నూల్ పట్టణములోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా …

ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుంటే పేదలే స్వాధీనం చేసుకుంటారు.

యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తగుల అంజి యాదవ్ అచ్చంపేట ఆర్ సి, ఆగస్టు 23( జనం సాక్షి న్యూస్) ;- 2013 సర్వేనెంబర్ …

విద్యార్థులకు అవగాహన

బిజినేపల్లి. జనం సాక్షి. ఆగస్టు.23. బాల్య వివాహాలు గృహహింస వరకట్నపు వేధింపు లు లైంగిక వేధింపులు సైబర్ నేరాలపై రావే పూ విద్యార్థులకు సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ …

పల్లెర్ల లో విద్యాసంస్థలు బంద్

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 23 (జనంసాక్షి)పల్లెర్ల రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థి ఇంద్రకూమార్ పై జరిగిన దాడిని కండిస్తు నువ్వు ఒక దళిత విద్యార్థి నువ్వు కుండాలో …

అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలి

మల్దకల్ ఆగస్టు 23 (జనంసాక్షి) మండల ప్రజా పరిషత్ మల్దకల్ కార్యాలయం లో మంగళవారం కొత్తగా ఏర్పడినటువంటి నైస్ సాఫ్ట్వేర్ పై ఫీల్డ్ అసిస్టెంట్లకు ఓరియంటేషన్ ట్రైనింగ్ …

ఈదమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఆలయాల ముఖ ద్వారనికి పూజలు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు23(జనంసాక్షి): బోనాల పండుగ సందర్భంగా మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని ఈదమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఆలయాలకు వెళ్లే దారిలో ఇటీవల నిర్మించిన …

పత్తిలో బొట్టుపెట్టు పద్దతిపై అవగాహన

బిజినేపల్లి, జనం సాక్షి. ఆగస్టు 23 : పత్తి పంటను అమితంగా నష్టపర్చే గులాబీరంగు పురుగు నివారణకు బొట్టుపెట్టు పద్దతిపై మంగళవారం రైత లకు కేవీకే శాస్త్రవేత్తలు …