Main

జోడో యాత్రకు పటిష్ట భద్రత

అల్లాదుర్గం జనంసాక్షి కాంగ్రేస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్పష్టం …

 రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం…

పుల్కాల్ జనం సాక్షి న్యూస్ సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.161వ నాందేడ్-అఖోలా జాతీయ రహదారిపై జోగిపేటకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదంలో మృతి చెందారు. …

161 రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల మృతి

జనం సాక్షి జోగిపేట:– ఆందోల్ జోగిపేట పట్టణం చెందిన ఇద్దరు అన్నదమ్ముల మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా సింగూర్ చౌరస్తా ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ …

వృధాప పింఛన్ రాక ఎంపీడీవో ఆఫీస్ ముందు పడి కాపులు

సారు పెన్షన్ ఇప్పి అండి కాల్ మొక్కుతా అంటూ వేడుకుంటుంది జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ బుధవారంకెసిఆర్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ దార్లకు గత నెల ప్రతి …

కేతకి లో ఘనంగా ఎంపీ బీవీ పాటిల్ జన్మదిన వేడుకలు

ఝరాసంగం నవంబర్ 1 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ బీవీ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన …

పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎంపీ బీబీ పాటిల్

జహీరాబాద్ లో ఘనంగా ఎంపీ బీవీ పాటిల్ జన్మదిన వేడుకలు _జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేసిన రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్, …

విద్యత్ సమస్యను పరిష్కరించాలి -సర్పంచ్ అంజమ్మ

ఝారసంగం అక్టోబర్ 31 జనం సాక్షి . మండల పరిధిలోని చిలామామిడి, అనంతసాగర్ గ్రామాలకు ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ నిలిపివేయడం తో గ్రామాల్లో అనేక రకాలుగా …

రాయికోడ్ మండల తహశీల్దార్ గా బి.ప్రభులు

రాయికోడ్ అక్టోబర్ 31 జనం సాక్షి రాయికోడ్ మండల తహశీల్దార్ గా బి.ప్రభులు సోమవారం బాధ్యతలను స్వీకరించారు,ప్రభులు గతంలో వట్ పల్లి మండల తహసీల్దార్ గా బాధ్యతలను …

ప్రతీ ఒక్కరూ తమ పశువులకు టీకాలు వేయించు కోవాలి అని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్ష వర్ధన్ .

రాయికోడ్ అక్టోబర్ 31 జనం సాక్షి.పశువులకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు.పశువులకు …

నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీ యాదవ్‌ సస్పెన్షన్‌

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు: పద్మాదేవేందర్‌ మెదక్‌,అగస్ట్‌6(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ నుంచి నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీ యాదవ్‌ సస్పెండ్‌ చేస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మెదక్‌ …