Main

అనాధ విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేత;

నంది కంది పాఠశాలలో చదువుతున్న 30 మంది అనాధ పేద విద్యార్థులకు దతల సహకారంతో నాట్ పుస్తకాలను స్థానిక పాఠశాలలో ఎం ఈ ఓ అంజయ్య పంపిణీ …

షాది ఖానా లో ఏడవ అంగన్వాడి ఏర్పాటు

15వార్డులో అద్దె భవనంలో ఉన్న 7వ అంగన్వాడీని షాదీఖానా లోని కి మార్చినట్లు అంగన్వాడి సూపర్వైజర్ స్వరూప పేర్కొన్నారు 15వ వార్డ్ కౌన్సిలర్ శ్రీశైలం ఆధ్వర్యంలో విద్యార్థుల …

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

మన ఊరు మన బడి ద్వారా ప్రత్యేక నిధులతో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అందంగా ముస్తాబు అవుతాయని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు …

డ్రం సీడర్ తో వరి అధిక దిగుబడి   

                తూప్రాన్ (జనం సాక్షి )జూన్ 23 :: డ్రం సీడర్ ద్వారా వరి అధిక దిగుబడి …

కాళికాదేవి గుడికి భూమి పూజ

జనం సాక్షి “చిన్న శంకరం పేట “జూన్ 23′ మండలంలోని మాడుర్ గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కమ్మరి కృష్ణ చారి ఆధ్వర్యంలో కాళికాదేవి అమ్మవారి …

బాధిత కుటుంబానికీ జడ్పీటీసీ చేయూత

శివ్వంపేట జూన్ 22 జనం సాక్షి : బాధిత కుటుంబాన్ని అన్ని ఆదుకోవాడానికి తన వంతు సహాయ సహకారం అందిస్తానని జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా అన్నారు. …

నూతన దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి బషీరాబాద్

 బషీరాబాద్ మండల కేంద్రంలో జయంతి కాలోనీలో బుధవారం రోజున  రుద్రాక్షల శాంతప్ప,ఆశమ్మ కుమార్తి వివాహానికి హాజరై నూతన దంపతులను నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని …

నారాయణాఖేడ్ పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యజమానులు

ప్రవేట్ పాటశాల ముందు బుధవారం రోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య అద్యర్యంలో ధర్నా అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల …

హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే ఆశయం తూప్రాన్

తమ గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే ఆశయమని గౌతు జి గూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ రేణు కుమార్ పేర్కొన్నారు జిల్లా పరిషత్ చేర్మెన్ ర్యాకల …

వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. -మంత్రి కేటీఆర్

జహీరాబాద్ జూన్ 22( జనంసాక్షి) వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్టం అని  ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. …