Main

సిద్ధించిన సిద్దిపేట రైతన్న చిరకా స్వప్నం

` మెతుకు సీమలో బతుకిక బంగారం ` తరలివచ్చిన గోదావరి జలాు ` తెంగాణ రథ సారథి సాధించిన ఫలాు ` మహోన్నత ఘట్టం ఆవిష్కృతం ` …

అక్రమ మద్యం నిల్వలపై దాడులు

భారీగా స్వాధీనం చేసుకున్న సరుకు ‘సిద్దిపేట,మార్చి 28 (జనంసాక్షి):  కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రమంతా లాక్ డౌన్ అమలవుతోన్న సందర్భంలో మద్యం విక్రేతలు ఇదే అదనుగా బ్లాక్ …

మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచ్‌లదే: కలెక్టర్‌

మెదక్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): వచ్చే వర్షాకాలం వరకు హరితహారం మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలు తీసుకోవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. సర్పంచ్‌లు శ్రద్ద తీసుకుని వీటిని రక్షించే …

ప్లాస్టిక్‌ వాడకంపై ప్రచార బేరీ

ఉత్పత్తులపై ఆంక్షలు విధించాలంటున్న ప్రజలు వ్యాపారులదీ అదేమాట మెదక్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): పర్యావరణానికి ముప్పు తెచ్చే ప్లాస్టిక్‌ వాడకం నుంచి ప్రజలను దూరం చేసేందుకు జిల్లాలో ప్రచారం ఉధృతం అయ్యింది. …

ప్రభుత్వ భూముల లెక్క తేల్చండి.

– కోబోయాప్ లో చేర్చండి. – తహసీల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హన్మంతరావు. సంగారెడ్డి బ్యూరో  నవంబర్ 25:(జనం సాక్షి):  తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వ  …

పాలీహౌజ్‌లతో మంచి దిగుబడులు

కూరగాయలు, పూలసాగుకు అనుకూలం సిద్దిపేట,నవంబర్‌19(జనం సాక్షి): పాలిహౌస్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 95 శాతం నిధులను ప్రభుత్వం భరిస్తుందని, అందువల్ల రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా …

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

  – తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి హరిశ్‌ రావు – మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటన సిద్దిపేట జిల్లా ప్రతినిధి,అక్టోబర్‌ …

అభివృద్ధి పథకాలతో విపక్షాల బేజార్‌ : ఎమ్మెల్యే 

మెదక్‌,అక్టోబర్‌5  (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలపై కాంగ్రెస్‌ …

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రణాళికలు

అభివృద్దిని అడ్డుకోవడమే విపక్షాల పని: ఎమ్మెల్యే మెదక్‌, సెప్టెంబర్‌ 6 (జనం సాక్షి ) :   ప్రభుత్వం ఏ పనిచేపట్టినా అడ్డుకోవడమే కాంగ్రెస్‌,టిడిపిలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఎమ్మెల్యే మదన్‌ …

రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే

సిద్దిపేట,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   రైతుల శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని  ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేసి ముందుకు వెళుతోందని అభిప్రాయపడ్డారు. యూరియా …