Main

బర్త్‌ డే కేక్‌తిని తండ్రీ, కొడుకు మృతి

– అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీ, బిడ్డ – మెదక్‌ జిల్లాలో విషాద ఘటన – బాబాయ్‌ శ్రీనివాసే కేక్‌లో విషం కలిపినట్లు అనుమానాలు – …

సిద్దిపేట సిగలో మరో మణిహారం తెలంగాణ ఎఫ్ఎం సేవలు

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) ఆగస్టు 20: ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడానికి ఎన్నో ప్రచారసాధనాలు మనకు అందుబాటు లో …

సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధం

నలుగురికి తీవ్ర గాయాలు మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): శివంపేట మండలం శంకర్‌తండాలో మంగళవారం  ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్తప్రికి …

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

– సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌ వనపర్తి, జులై22(జ‌నంసాక్షి) : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి …

కోమటిచెరువు అభివృద్దికి ప్రత్యేకచర్యలు

లక్నవరం తరహాలో వేలాడే వంతెన ఏర్పాటు కాళేశ్వరం నీటి తరలింపుతో మరింత శోభ అధికారులతో సవిూక్షించిన ఎమ్మెల్యే హరీష్‌ రావు సిద్దిపేట,జూన్‌7(జ‌నంసాక్షి): సిద్దిపేట కోమటి చెరువును పర్యాటకంగా …

ఇప్పటికీ సమస్యలపై చొరవలో హరీష్‌ రావే ముందు

సిద్దిపేట,మే30(జ‌నంసాక్షి): ప్రభుత్వంలో నేరుగా మంత్రిస్థానంలో లేకున్నా సిఎం తనయుడిగా, పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా ఇప్పటికీ రెండోస్థానంలోనే కెటిఆర్‌ ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఇప్పుడు ఆయనదే సింహభాగమని చెప్పక …

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు సిద్దిపేట,మే30(జ‌నంసాక్షి): వానకాలంలో రైతులు వేసే పంటలకు అవసరమగు విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. రైతులకు వర్షాధార …

అధికారుల పర్యవేక్షణలో కొనుగోలు కేంద్రాలు

తక్షణమే రైతుల ఖాతాల్లోకి నగదు జమ సిద్దిపేట,మే21(జ‌నంసాక్షి): జిల్లాలో ఇప్పటివరకు  కొనుగోలు చేసిన సెంటర్లలో ఎక్కడ పెండింగ్‌లో ఉండకుండా వెనువెంటనే మిల్లులకు తరలించే విధంగా పక్కా ప్రణాళికతో …

ప్రాజెక్టుల పూర్తితో మారనున్న తెలంగాణచిత్రం

కాళేశ్వరంతో తీరనున్న నీటి గోస ఎమ్మెల్యే  గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే21(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన కులవృత్తులను ఆదరించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత …

పోలింగ్‌ ఏజెంట్ల వివరాలు సమర్పించాలి

పక్కాగా కౌంటింగ్‌ ఏర్పాట్లు: కలెక్టర్‌ యాదాద్రిభువనగిరి,మే18(జ‌నంసాక్షి):  పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు …