Main

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లే

మెదక్ నియోజకవర్గం నుంచి 7లక్షల మెజార్టీ సాధించాలి 16 ఎంపీ స్థానాలు సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పచ్చు మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆర్ ఎస్ కార్యనిర్వాహక …

మెదక్‌లో అడుగంటిన భూగర్భ జలాలు

మంచినీటి అవసరాలకు కార్యాచరణ 11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రతిపాదనలు మెదక్‌,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లాలో నీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి …

ప్రాచీన ఆలయాలకు..  పూర్వవైభవం తెస్తాం

– పోట్లపల్లి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం – బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు – పోట్లపల్లి ఆలయంలో …

పేదలకు అందుబాటులో కార్పోరేట్‌ తరహా విద్య: ఎమ్మెల్యే

మెదక్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టిందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు.  విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని …

మెదక్‌ బరిలో మళ్లీ కెసిఆర్‌ పోటీ

జాతీయరాజకీయల కోసం ఎంపిగా పోటీ కాంగ్రెస్‌ పార్టీలో పోటీకి కనపడని ఆసక్తి మెదక్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సిఎం కెసిఆర్‌ మరోమారు మెదక్‌ ఎంపీ  స్థానం …

అభివృద్ది జరిగితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్‌: ఎంపి

మెదక్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా ఎలాంటి అభివృద్ధి చేయకూడదని కాంగ్రెస్‌ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి విమర్శించారు. అభివృద్ది జరిగితే పుట్టగతులు …

టెన్త్‌లో మనమే ముందుండాలి

సిద్దిపేట,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): మార్చిలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి  జిల్లాను  మొదటి స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఇవో సూచించారు.  …

అన్నదాతల కష్టాలు తెలిసిన వ్యక్తి కెసిఆర్‌

అందుకే రైతు పథకాలకు ఆదరణ: ఎమ్మెల్యే సిద్దిపేట,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): అన్నదాతల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసుననీ, అందుకే వారికి వివిధ రకాల సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేస్తూ …

కొమురవెల్లికి పెరుగుతున్న భక్తుల సంఖ్య

సిద్దిపేట,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి క్షేత్రంలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి వరకు భక్తుల రాక పెరగనుంది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తుల …

సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడు

రైతుబంధుతో దేశానికి దిశానిర్దేశం చేశారు: ఎమ్మెల్యే మెదక్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడని మెదక్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను …