Main

భూ రికార్డులకు  ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

మెదక్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భూసమస్యలను పరిష్కరించగా మిగిలిపోయిన  సమస్యలు ఇంకేమైనా ఉంటే పరిష్కరించడానికి  గ్రామసభలు నిర్వహిస్తున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. గ్రామంలోని రైతులు …

ఉద్యమపాఠాలు నేర్పింది జయశంకర్‌ సారే

కెసిఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్నాం సిద్దిపేటలో హరీష్‌ రావు సిద్దిపేట,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యమ పాఠాలు నేర్పింది కీర్తిశేషులు ప్రోఫెసర్‌ …

కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి

సిద్దిపేట,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): భవన, ఇతర నిర్మాణ కార్మికులు కార్మికశాఖ వద్ద తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సంక్షేమశాఖ అధికారి తెలిపారు. సంక్షేమ చట్టం కింద కార్మికుల పేర్ల నమోదు, …

అటవీభూమలు రక్షణకు చర్యలు

మెదక్‌,జనవరి31(జ‌నంసాక్షి): రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో పహాణీల్లో నమోదు చేయకూడదని కలెక్టర్‌ ధర్మారెడ్డి తహసీల్దార్లతో అన్నారు. రైతులు సాగు మాత్రమే అటవీ శాఖ …

మల్లన్న సాగర్‌పై కెసిఆర్‌ విజయం

వేములఘాట్‌ ప్రజల అంగీకారంతో తొలగిన అడ్డంకులు ఇక మరింత వేగంగా ప్రాజెక్ట్‌ నిర్మాణం సిద్దిపేట,జనవరి28(జ‌నంసాక్షి): మల్లన్న సాగర్‌ విషయంలో సిఎం కెసిఆర్‌ మరో విజయం సాధించారు. తన …

సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

సంగారెడ్డి,జనవరి25(జ‌నంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. పర్యావారణపరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యరక్షణకు ఇది ఎంతో …

ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ

మూడోరోజు యాగంలో పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు గజ్వెల్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన సహస్ర మహాచండీ యాగం మూడో రోజు కొనసాగింది. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం …

కళ్యాణలక్ష్మి డబ్బుల కోసం భర్త వేధింపులు

నవవధువు ఆత్మహత్య యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): నవ వధువు మానస వరకట్న వేధింపుల కేసులో కొత్త విషయాలు బుధవారం వెలుగు చూశాయి. మానస కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి …

పక్కాగా ఎన్నికల లెక్కలు అప్పగించాలి

మెదక్‌,జనవరి19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని జిల్లా అధికారులు అన్నారు.ప్రతి సర్పంచ్‌ అభ్యర్థి రూ.లక్షన్నరలోపు మాత్రమే …

గజ్వెల్‌లో ఇక తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌

వంటేరు చేరికతో మారనున్న సవిూకరణాలు ఉనికి కోల్పోయిన విపక్ష పార్టీలు గజ్వేల్‌,జనవరి19(జ‌నంసాక్షి): గజ్వేల్‌ సీనియర్‌ నాయకుడు వంటేరు ప్రతాప్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్‌ …