మెదక్

వజ్రోత్సవాలకు తరలి వెళ్లిన శంకరపట్నం శ్రేణులు

  శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 16 జాతీయ సమైక్య వజ్రోత్సవాల లో భాగంగా మొదటి రోజు మానకొండూరు నియోజకవర్గ , శంకరపట్నం మండలం నుండి భారీగా …

కెమిక‌ల్ ఇంజ‌నీర్ విద్యార్థుల‌కు ఎన్నో అవ‌కాశాలు

బీవీఆర్ ఐటీ ఫ్రోఫెస‌ర్ డాక్ట‌ర్ రాధిక   నర్సాపూర్. సెప్టెంబర్, 16, ( జనం సాక్షి ) : కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల‌కు ఎన్నో ఉద్యోగ , …

20 దశాబ్దాల నుంచి రోడ్డు లేని గ్రామం

దోమ సెప్టెంబర్ 16  (జనం సాక్షి ) దోమ మండల పరిధిలోని బట్ల సందరం గ్రామానికి గత 20 సంవత్సరాల నుంచి రోడ్డు లేక ప్రజలు చాలా …

ఘనంగా సమైక్యత వజ్రోత్సవ ప్రారంభోత్సవ ర్యాలీ..

  ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్,టీజీఓ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యామ్ నాయక్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే. తెలంగాణలో …

మెదక్ లో వైభవంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

జనం సాక్షి ప్రతినిధి మెదక్ అన్ని వర్గాల వారిని సమైక్యం చేయాలనే సంకల్పంతో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారని మెదక్ …

మిడ్ మానేరు వాసులను గత రాత్రి నుంచి అక్రమంగా అరెస్టు చేశారు

బోయిన్‌పల్లి సెప్టెంబర్ 16 (జనం) రాజన్న సిరిసిల్ల జిల్లా లో మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో మిడ్ మానేరు భూ నిర్వాసితులను గత రాత్రి నుంచి …

నిరుపేద మహిళ కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ : ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి, సెప్టెంబర్ 16 (జనం సాక్షి): గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన ఎడవెల్లి  సైదమ్మ  కొద్ది  రోజుల క్రితం జరిగిన కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయాల …

తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ సభకు కదిలిన మహిళా ఉద్యోగులు

అశ్వరావుపేట సెప్టెంబర్ 16( జనం సాక్షి ) జాతీయ తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో పాల్గొనేందుకు నియోజకవర్గ స్థాయి మహిళా ఉద్యోగులు వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసిన సభకు తరిలారు. …

సీఎం సహాయనిధి అందజేత

జనం సాక్షి కత్లాపూర్ కథలాపూర్ మండలంలోని భూషణ్రావుపేట గ్రామానికి చెందిన వాళ్ళు రాజగంగారంకు 36000 సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోకబాపురెడ్డి అందజేశారు. …

మతతత్వ బీజేపీని కేంద్రంలో గద్దె దింపాలి

..కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 15,( జనం సాక్షి) : మతతత్వ బిజెపిని కేంద్రంలో గద్దె …