మెదక్

విద్యార్థుల ఇక్కట్లు.. తల్లిదండ్రుల ఆగ్రహం..

డోర్నకల్ సెప్టెంబర్ 16 జనం సాక్షి తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.అలాగే గిరిజన భవనాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూలల …

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

 గరిడేపల్లి, సెప్టెంబర్ 16 (జనం సాక్షి): మండలంలో  ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక పూర్తి అయినదని  మండల విద్యాధికారి పానుగోతు చత్రు నాయక్ అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా గడ్డిపల్లి …

విద్యతోపాటు సాంస్కృతిక రంగాల్లోరాణించాలి : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి

పరిగి రూరల్​, సెప్టెంబర్​ 16, ( జనం సాక్షి)  : విద్యార్థులు విద్యతోపాటు సాంస్కృతి రంగాల్లో రాణించాలని  పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి అన్నారు. వికారాబాద్​ …

డాక్టరేట్ అవార్డు అందుకున్న శ్రీనయ్య

జనం సాక్షి, వంగూరు: వంగూరు గ్రామానికి చెందిన బండపల్లి శ్రీనయ్య, పాల్ ఇవాంజెలికల్ మినిస్ట్రీస్ సొసైటీ ద్వారా కరోనా సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉచితంగా మెడికల్ క్యాంపులు, …

*బిజెపి కిసాన్ మోర్చా మెట్పల్లి పట్టణ అధ్యక్షులుగా రూపేష్ రాజు*

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 16 (జనం సాక్షి) భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా మెట్పల్లి పట్టణ అధ్యక్షులు గా జెట్టి రూపేష్ రాజు ను నియమించినట్లు …

ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుని సన్మానించిన పి ఆర్ టి యు సభ్యులు.

హనుమకొండ జిల్లా ప్రతినిధి, జనంసాక్షి సెప్టెంబర్16:- పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ కి హనుమకొండ జిల్లా ఉత్తమ …

వైభవంగా విగ్నేషుడి శోభాయాత్ర

శివాజి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనం పాల్గొన్న మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు మేడిపల్లి – జనంసాక్షి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ …

జాతీయ సమాఖ్య వజ్రోత్సవం లో పాల్గొన్న నర్సంపేట టీఎన్జీఓస్ అధ్యక్షులు కడారి సురేష్ రెడ్డి

జనం సాక్షి, నర్సంపేట నర్సంపేట లో జరిగిన తెలంగాణ జాతీయ సమాఖ్య వజ్రోత్సవం లో పాల్గొన్న నర్సంపేట టీఎన్జీఓస్ నర్సంపేట యూనిట్ అధ్యక్షులు కడారి సురేష్ రెడ్డి, …

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ భారీర్యాలీ.

నెరడిగొండసెప్టెంబర్16(జనం సాక్షి:) తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్రోత్సవ వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జిల్లా ఉన్నతాధికారులు వివిధ శాఖ …

సీఎం సహాయ నిధి చెక్కును అందించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు

గంగారం సెప్టెంబర్ 16 (జనం సాక్షి) పార్లమెంట్ సభ్యురాలు మహబూబాబాద్ టీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మలోత్ కవిత సహకారంతో ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ …