మెదక్

పెంచికలపాడు లో దొంగతనం

కేసునమోదు  ఏసై పవన్ కుమార్ సెప్టెంబరు  15 (జనంసాక్షి )గట్టు   మండల పరిధిలోని పెంచికలపాడు గ్రామంలో బుధవారం నాడు ఎలుక రాముడు ఇంటికి తాళం వేసి పొలం …

పాఠశాల విద్యార్థులకు మందుల పంపిణీ

టి బి ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్ మానకొండూరు, ఆర్ సి ,సెప్టెంబర్ 15 ( జనంసాక్షి) జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని …

పాఠశాల విద్యార్థులకు మందుల పంపిణీ

టి బి ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్ మానకొండూరు, ఆర్ సి ,సెప్టెంబర్ 17( జనంసాక్షి) జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని జిల్లా …

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు దేశానికి అవసరం సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొన్నింటి సురేష్

మోమిన్ పేట సెప్టెంబర్ 15 జనం సాక్షి దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి సారిగా ఒక జాతీయ పార్టీ ఆవిర్భావం చెందుతున్నందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని …

ప్రమాదాలు నివారించేందుకు చౌరస్తాల వద్ద భారీ గేట్లు ఏర్పాటు.

పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 15(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ చౌరస్తాను పూర్తిగా మూసివేయడం జరిగినదని పట్టణ సీఐ రాజేందర్ …

భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్లు ఇవ్వాలి…

తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అదర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు కేసముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / తెలంగాణ రాష్ట్రంలోని బిల్డింగ్  …

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

సారంగాపూర్, సెప్టెంబర్ 15, జనం సాక్షి… సారంగాపూర్ మండలం లోని స్వర్ణ గ్రామం లో ప్రమాదవశాత్తు వ్యక్తి మృత్యు వాత పడడం జరిగింది. పోలిసులు తెలిపిన వివరాల …

సబ్జెక్టు వారీ రిసోర్స్ పర్సన్ లకు తొలిమెట్టు కార్యక్రమానికి సంబంధించిన పర్యవేక్షణ పై అవగాహన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బహుళ తరగతి మరియు బహు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాట్లవాయి లో రాయికల్ మండలంలోని భూపతి పూర్, అల్లీ పూర్, తాట్లవాయి, రాయికల్ స్కూల్ కాంప్లెక్స్ లకు చెందిన సబ్జెక్టు వారీ …

పవర్ లూం కార్పొరేషన్ చైర్మన్ కు సత్కారం

ముస్తాబాద్ సెస్టంబర్ 15 జనం సాక్షి తెలంగాణ పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన గూడూర్ ప్రవీణ్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు …

నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

డోర్నకల్ సెప్టెంబర్ 15 జనం సాక్షి కాంగ్రెస్ నాయకులు రెడ్డబోయిన శంకర్,భాస్కర్ ల మాతృమూర్తి వెంకటమ్మ ఇటీవల మృతి చెందడం తో గురువారం కర్మ కార్యక్రమానికి కాంగ్రెస్ …