మెదక్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): జిల్లాలోని కోల్చారం మండలం హనుమల బండ గ్రామ సవిూపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు …

ప్రాజెక్టులను అడ్డుకోవడం తగదు: ఎమ్మెల్యే

మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలవుతుందని కాంగ్రెస్‌ గుర్తించాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పదేళ్ల కాలంలో చేయలేని పనులను …

రాహుల్‌ రాకతో ఆ రెండు పార్టీలకు వణుకు

వచ్చేది మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే: శశిధర్‌ రెడ్డి మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక్కరే ఆ …

అన్నదాతకు అండగా బీమా సౌకర్యం

సిద్దిపేట,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అన్నదాతకు అండగా నిలుస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబంధు బీమా బాండ్ల పంపిణీ ఓ యజ్ఞంలా సాగుతోందని అన్నారు.రైతులకు పంట …

సేంద్రియ ఎరువుల తయారీలో రైతుల నిరాసక్తత

అవగాహన కల్పిస్తున్నా, రసాయన వినియోగాలకే మొగ్గు సంగారెడ్డి,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): సేంద్రీయ ఎరువుల వాడకం పెంచేందుకు ప్రభుత్వం ఉపాధి హావిూ పథకంద్వారా ప్రోత్సహిస్తున్నా రైతుల్లో అవగాహన కల్పించకపోవడంతో కనీసం …

మాధారంలో ఘనంగా వేడుకలు

సంగారెడ్డి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జిల్లా పఠాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మాధారం గ్రామలో 72వ స్వాతంత్య దినోత్సవం వేడుకుల గనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద స్పెషల్‌ …

ఎసిబి వలలో సంగారెడ్డి ఆస్పత్రి అధికారులు

సంగారెడ్డి,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. డాక్టర్‌ హైమావతి సర్వీస్‌ పొడిగింపునకు రూ. 80 …

కంటి వెలుగుతో ప్రజలకు వెలుగు

నేడు పథకాన్ని ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ – రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట,ఆగస్టు14(జ‌నం సాక్షి): కంటివెలుగు పథకం కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్‌ బుదవరాం …

గంగపుత్రులకు అండగా కెసిఆర్‌ సర్కార్‌

మత్స్యకారులకు ఉచితంగా చేపవిత్తనాల పంపిణీ: హరీష్‌ రావు సిద్ధిపేట,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): గత పాలకులు తెలంగాణ ప్రాంత గంగపుత్రుల సమస్యలు పట్టించుకోలేదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. …

తూప్రాన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం

మెదక్(జ‌నం సాక్షి): జిల్లాలోని తూప్రాన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి …