మెదక్

కోటి మందికి ఉచితంగా కంటి అద్దాలు

 వచ్చే నెల నుంచి గ్రామాల్లో కంటి పరీక్షలు 60ఏండ్లు తాగునీటి కోసం బాధపడ్డాం మిషన్‌ భగీరథతో ఆ బాధలు తీరుతున్నాయి భారీ నీటిపారదుల శాఖ మంత్రి హరీష్‌ …

విద్యుత్‌ సమస్యను అధిగమించాం

 24గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న ఘనత తెరాసదే దసరా నాటికి ఇంటింటికి నల్లానీరు ఇవ్వటమే కేసీఆర్‌ లక్ష్యం పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధి రూ.3వేల కోట్లు ఖర్చుచేశాం రాష్ట్ర …

ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్దరించరా?

మెదక్‌,జూన్‌11(జ‌నం సాక్షి): హైకోర్టు తీర్పు ఇచ్చినా ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోక పోవడం కోర్టులంటే ఖాతరు చేయకపోవడమేనని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్‌ రెడ్డి …

అటు ఏరువాక..ఇటు హరితహారం

ప్రణాళికతో సిద్దమైన అధికారులు మెదక్‌,జూన్‌11(జ‌నం సాక్షి): రైతులు వానాకాలం సాగుకు సిద్ధం అవుతున్నారు. సాగునీటి సౌకర్యం ఉన్న పలువురు రైతులు ఇప్పటికే నారు పోసి నాట్లకు సిద్ధంగా …

విలువలకు పాతరేస్తున్న సిఎం కెసిఆర్‌

ఎమ్మెల్యేల సభ్యత్వ పునరుద్దరణ చేయకుండా నిరంకుశం: శశిధర్‌ రెడ్డి మెదక్‌,జూన్‌9(జనం సాక్షి ): ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దుపై నిర్ణయం తీసుకోకుండా కోర్టు ధిక్కరణకు …

రికార్డుల ప్రక్షాళనలో విఆర్‌వోలు బిజీ

కలెక్టర్‌ ఆదేశాలతో చురుకుగా పనులు మెదక్‌,జూన్‌9(జనం సాక్షి ): భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రికార్డులు సరిచేసే కార్యక్రమం జిల్లాఓ జోరుగా సాగుతోంది. గ్రామాల్లో వీఆర్వోలు …

రైతు బీమాపై అవగాహన

సిద్దిపేట,జూన్‌8(జ‌నం సాక్షి): నంగునూర్‌ మండల కేంద్రలో రైతు జీవిత భీమా పథకం గురించి రైతు సమన్వయ కమిటీ సభ్యులకు అవగాహనా సదస్సు నిర్వహించారు ఎంపీపీ జప శ్రీకాంత్‌ …

కరాటే వీరులకు ఘనంగా సన్మానం

సిద్దిపేట,జూన్‌8(జ‌నం సాక్షి): ఈ నెల 2,3తేదీల్లో ముంబైలో జరిగినటువంటి ఇంటర్‌ నేష్నల్‌ కరాటే పోటీలలో పదిహేను దేశాలు పాల్గొన్నగా, వాటిలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రానికి …

పాటశాలల పున్ణప్రారంభంతోనే వలంటీర్ల నియామకం

మెదక్‌,జూన్‌8(జ‌నం సాక్షి): పాఠశాలలు పున్ణప్రారంభం కావడంతో రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోపాటువలంటీర్లు కూడా విధుల్లోకి వచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో బోధన అందనుంది. ప్రస్తుత …

కరెంట్‌ స్తంభం ఎక్కిన రైతు మృత్యువాత

యాదాద్రి భువనగిరి,జూన్‌7(జ‌నం సాక్షి): యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అమాయక రైతు విద్యుత్‌ స్తంభం ఎక్కి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మూటకొండూరు మండలం కొండాపూర్‌లో జరిగింది. …