మెదక్

రెండు బస్సుల ఢీ: పదిమందికి గాయాలు

సంగారెడ్డి,జూన్‌7(జ‌నం సాక్షి): జిల్లాలోని కోహిర్‌ మండలం కొత్తూర్‌(డి) వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేటు బస్సును కర్ణాటక బస్సు ఢీకొనడంతో ఈ …

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై హైకోర్టు తీర్పు కనివిప్పు కావాలి మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి మెదక్‌,జూన్‌6(జ‌నం సాక్షి): వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రాహుల్‌ నాయకత్వంలో కేంద్రంలో, రాష్ట్రంలో …

రైతు సంక్షేమ పథకాలతో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు

వారికి భవిష్యత్‌ లేదన్న పైళ్ల యాదాద్రి భువనగరి,జూన్‌6(జ‌నం సాక్షి):ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతుబంధు,రైతుబీమా, నిరంతర విద్యుత్‌ పథకాలతో తెలంగాణలో రైతులకు తిరుగులేకుండా పోయిందని భువనగిరి …

సర్కార్‌ బడులకే పంపండి

బడిబాటలో అందరూ సహకరించాలి సిద్దిపేట,జూన్‌6(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారంఅందిస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసున్నదని డీఈవో రవికాంతరావు …

మొక్కల పెంపకానికి ప్రాధాన్యం

మెదక్‌,జూన్‌6(జ‌నం సాక్షి): పైలట్‌ ప్రాజెక్టు కింద మెదక్‌ నియోజకవర్గ పరిధిలోని 25 గ్రామాలను దత్తత తీసుకొని మొక్కలు నాటి పెంచే కార్యక్రమం చేపట్టనున్నట్లు ద్వారకా చారిటబుల్‌ ట్రస్టు …

కాంగ్రెస్‌ నేతలు కలలు కనడం మానాలి

పథకాలే ఇక మా ప్రచారాంశాలు: సోలిపేట సిద్దిపేట,జూన్‌6(జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్‌ వారికి భంగపాటు తప్పదని దుబ్బాక ఎమ్మెల్యే రామలింవగారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ …

దళిత గిరిజన సింహా గర్జన గోడ పత్రిక విడుదల …..

-ఎమార్పీఎస్ నాయకుడు ఎలీషా ఉండవెల్లి జూన్05(జనంసాక్షి) జోగుళాంబగద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో  దళిత గిరిజన సంఘాల అద్యర్యంలో  జూన్ 10న వరంగల్లో జరుగుపోయే దళిత …

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

– కేసీఆర్‌ తీరుతో ముస్లింల ముఖాల్లో చిరునవ్వు – మంత్రి హరీశ్‌ రావు – పేద ముస్లింలకు వస్త్రాలు పంపిణీ చేసిన మంత్రి మెదక్‌, జూన్‌5(జనం సాక్షి) …

అభివృద్ధిని చూసి గులాబీగూటికి చేరుతున్నారు

విప్‌ సునీతా మహేందర్‌ రెడ్డి యాదాద్రి భువనగిరి,జూన్‌5(జనం సాక్షి): నాలుగేళ్లలో బంగారు తెలంగాణను కళ్లముందు సీఎం కేసీఆర్‌ఆవిష్కరించారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. …

పేద ముస్లింలకు భరోసా

బట్టలు, బియ్యం, సరుకులు పంపిణీ చేసిన మంత్రి సిద్దిపేట,జూన్‌4(జ‌నం సాక్షి ): తెలంగాణ వచ్చిన తరవాతనే అన్ని వర్గాలకు మేఉలు జరిగేలా కార్యక్రమాలు చేపట్టామని మంత్రి హరీశ్‌ …