మెదక్

తీవ్రమవుతున్న ట్రాఫిక్‌ సమస్య

దుకాణాలుగా మారుతున్న సెల్లార్లు సిద్దిపేట,మే16(జ‌నం సాక్షి): సిద్దిపేట జిల్లా కేంద్రంగా మారడంతో రాకపోకల తాకిడి పెరిగి ట్రాపిక్‌ చిక్కులు ఏర్పడుతున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల పర్యవేక్షణ …

వ్యవసాయానికే పెట్టుబడి ఉపయోగించండి

పంటలు పండించి నమ్మకాన్ని నిలబెట్టండి: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే16(జ‌నం సాక్షి):  ప్రభుత్వం అందిస్తోన్న ఉచిత ఆర్థికసహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత …

తెలంగాణ పథకాలను కాపీ కొట్టిన బిజెపి

అందుకే అధికారానికి చేరువయ్యింది మెదక్‌ జిల్లా పర్యటనలో మంత్రి హరీష్‌ రావు మెదక్‌,మే15(జ‌నం సాక్షి ): దేశంలో రైతు గురించి ఆలోచించిన ఒకేఒక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని …

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు లైన్‌మెన్ల మృతి

మరో నలుగురికి తీవ్ర గాయాలు సంగారెడ్డి,మే15(జ‌నం సాక్షి ):  కరెంట్‌షాక్‌తో విద్యుత్‌ సిబ్బంది ఇద్దరు మృతిచెందగా మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన …

కాంగ్రెస్‌ పార్టీలో కుర్చీల కొట్లాట

వారికి ప్రజలకన్నా పదవులే ముఖ్యం కెసిఆర్‌కేమో రైతు బాధలు ముఖ్యం అందుకే రైతుబంధుతో చెక్కుల పంపిణీ కాంగ్రెస్‌ తీరుపై మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా మెదక్‌,మే15(జ‌నం సాక్షి …

 రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే

సంగారెడ్డి,మే14(జ‌నం సాక్షి):  ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని నారాయణ్‌ ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం ఖేడ్‌ మండలం నిజాంపేటలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, …

బీజేపీ నేతలకు కర్రుకాల్చి వాత పెట్టాలి

– చెక్కులు తీసుకొని బీర్‌లు తాగుతున్నారని ఎద్దేవా చేస్తారా – దమ్ముంటే ప్రదానితో మాట్లాడి మరో రూ. 8వేలు ఇప్పించండి – రైతుబంధు గాలిలో కాంగ్రెస్‌ కొట్టుకుపోతుంది …

వంతెన నిర్మాణంతో రవాణాకు అవకాశం

మెదక్‌,మే14(జ‌నం సాక్షి): నర్సాపూర్‌ రాయరావు చెరువు అలుగులపై మెకానికల్‌ వంతెన నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి పంపించారు. నర్సాపూర్‌ రాయరావు చెరువు అలుగులపై వంతెన …

చెత్త సమస్యలతో ప్రజల ఆందోళన 

మెదక్‌,మే14(జ‌నం సాక్షి): ప్రతి రోజూ గ్రామాల్లో పోగయ్యే చెత్తను ఎక్కడపడితే అక్కడ పారబోసి తగులబెట్టడంతో కాలుష్య సమస్య ప్రజలను వేధిస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రతిరోజూ సుమారు 200 …

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతుల ఆందోళన 

వెన్నాడుతున్న అకాల వర్షం భయం మెదక్‌,మే14(జ‌నం సాక్షి): రైతు తమ ధాన్యాన్ని అమ్మిన తరువాత 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామంటూ సర్కారు ప్రకటించింది. దీంతో రైతులు ఎక్కువగా …