మెదక్

మోడ్రన్‌ ఈస్టిండియా కంపెనీ

మహాకూటమిపై ఓవైసీ విసుర్లు సంగారెడ్డి,నవంబర్‌5(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని మహాకూటమి పేరుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ …

మెదక్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఎవరికో

శశిధర్‌ రెడ్డికి మళ్లీ మొడిచేయేనా? ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల్లో టెన్షన్‌ మెదక్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మెదక్‌ కాంగ్రెస్‌కు దక్కుతుందా లేక టిఎజెస్‌కు కేటాయిస్తారా అన్నది తేలలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి …

ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తా

సంగారెడ్డి,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని నారాయణఖేడ్‌ తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. గత పాలకులు రాష్ట్రంలో ఏ వర్గాన్ని పట్టించుకోకుండా …

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ: డిఎస్పీ

మెదక్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగడానికి జిల్లా పోలీస్‌ పటిష్టమైన చర్యలు చేపడుతుందని మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి …

డిసిసిబి ద్వారా సహకార రుణాలు

అన్నదాతకు అండగా సహకారసంఘాలు సంగారెడ్డి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం చేస్తూనే వాటి ద్వారా రైతులకు లబ్ది దక్కేలా చూడనున్నారు. పంట సాగు చేసే …

గుప్తనిధుల కోసం తవ్వకాలు

రంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): చేవెళ్ల మండలంలోని తులసి వాటర్‌ ప్లంట్‌ వెనుక అతి పురాతనమయిన దర్గా దగ్గర రాత్రి 12 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు …

సద్దుమణిగిన పెసర్ల కొనుగోలు వ్యవహారం

గందరగోళానికి తావు లేకుండా చర్యలు బ్రోకర్లను ప్రోత్సహించడంతోనే రైతులకు అన్యాయం సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): జహీరాబాద్‌ మార్కెట్లో పెసర్ల కొనుగోలు వ్యవహారం సద్దు మణిగింది. రైతుల నుంచి కొనుగోళ్లు సాఫీగా …

లారీల్లో తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పక్కదారి పడుతున్న 500 క్వింటాళ్ల ,లక్షల విలువ చేసే రేషన్‌ బియ్యం ను రెండు లారీలను వల వేసి రామచంద్రపురం యూనిట్‌ సివిల్‌ సప్లై విజిలెన్స్‌ …

న్యూ డెమొక్రసీ అభ్యర్థిగా హలావత్‌ లింగ్యా

మహబూబాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): హలావత్‌ లింగ్యాను మహబూబాబాద్‌ నియోజకవర్గ న్యూడెమక్రసీ అభ్యర్థిగా ప్రకటించారు. మహబూబాబాద్‌ నియోజకవర్గ న్యూ డేమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సదస్సులో ఈ మేరకు …

పాతరుణాల కింద జమచేసుకున్న రైతుబంధు డబ్బులు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రైతుబంధు పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులను నవాబ్‌పేట మండల కేంద్రంలోని ఎస్‌బీఐ శాఖ అధికారులు పాత అప్పు కిందకు జమ …