మెదక్

వ్యవసాయాన్ని పండగ చేస్తోన్న సిఎం కెసిఆర్‌

యాదాద్రి,మే8(జ‌నం సాక్షి): వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్‌ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారని ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.  కెసిఆర్‌ …

సమస్యలపై గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

రైతుబంధు కోసం ప్రత్యేకం మెదక్‌,మే8(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన రైతు బంధు పథకం ప్రారంభానికి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల …

గతం కన్నా ఉధృతంగా హరితహారం: డిప్యూటి స్పీకర్‌

మెదక్‌,మే7(జ‌నం సాక్షి): ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని ఉద్యమంలా కొనసాగిస్తామని, ఈయేడు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేస్తామని  డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేంవదర్‌ రెడ్డి …

రైతుల సంక్షేమం విస్మిరించిన సర్కార్‌

మెదక్‌,మే7(జ‌నం సాక్షి):రైతులకు ఎకరానికి నాలుగు వేలు ఇస్తానంటున్న సిఎం కెసిఆర్‌ ముందుగా వారి సమస్యలపై స్పందించాలని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో …

బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యేల శంకుస్థాపన

సంగారెడ్డి,మే5(జ‌నం సాక్షి): పఠాన్‌ చెరువు, కంది మండలాల శివారు బేగంపేట గ్రామంలో రూ.2 కోట్ల 40 లక్షలతో కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, …

పంటను సకాలంలో కొనుగోలు చేయాలి

– మే10న చెక్కుల పంపిణీని పండగులా జరుపుకోవాలి – మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌ రావు – సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మెదక్‌, …

పక్కాగా రైతు బంధు పథకం అమలు: ఎమ్మెల్యే

మెదక్‌,మే5(జ‌నం సాక్షి ): దేశంలోనే మొదటిసారిగా రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల …

నిరుపేద గిరిజన కుటుంబానికి  ఆర్థిక సహాయం — కల్లూరి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సంగ్య తండాలో నునవత్ కిషన్ తన భార్య నునవత్ బద్రి   అనారోగ్యంతో మృతి చెందారు,అతనికి ముగ్గురు ఆడపిల్లలు వారిది …

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం

మెదక్‌,మే5(జ‌నం సాక్షి):ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటులో అక్కడక్కడ జాప్యం రైతన్నను ఆగం చేస్తోంది. అన్నీ ఒక్కరోజే ఆరంభిస్తామన్న అధికారుల మాటలకు చేతలకు పొంతనలేని తీరు కనిపిస్తోంది. ఇక ఏర్పాటు …

కోనేరులో పడి బాలుడు మృతి

సిద్దిపేట,మే4(జ‌నం సాక్షి ): శివాలయం కోనేరులో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొండపాక మండలంలోని కుకునూరుపల్లి గ్రామానికి …