మెదక్

చేగుంటలో పలు ఇళ్లలో చోరీ

చేగుంట: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు రెచ్చి పోయారు. తాళాలు వేసి పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చొరబడి ఐదున్నర …

మురికి కాలువలో పడి యువకుడి మృతి

చేగుంట: చేగుంట బస్టాండ్‌ సమీపంలో మురికి కాలువలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని పడి దౌల్తాబాద్‌ మండలం గొడుగుపల్లికి చెందిన సురేష్‌ (22) గా గుర్తించారు. …

సంజీవరావ్‌పేటలో వృద్ధురాలి సజీవదాహనం

మెదక్‌ : నారాయణఖేడ్‌ మండలంలో సంజీవరావ్‌పేటలో ఓ వృద్ధురాలు సజీవ దహనం అయింది. ప్రమాదవశాత్తూ గుడిసెకు నిప్పంటుకొని జరిగిన ప్రమాదంలో దాసరి బాగమ్మ అనే వృద్దురాలు మంటల్లో …

వూరంతా విద్యుదాఘాతం.. యువకుని మృతి

గజ్వేల్‌: మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలం బేజుగాంలో వూరంతా విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో మహేశ్‌గౌడ్‌ (18) అనే ఇంటర్‌ విద్యార్థి పంపుసెట్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తూ మృతి …

వూనంతా విద్యుదాఘాతం.. యువకుని మృతి

గజ్వేల్‌ : మెదక్‌ గజ్వేల్‌ మండలం బేజుగాంలో వూరంత విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో మహేశ్‌గౌడ్‌ (18) అనే ఇంటర్‌ విద్యార్థి పంపుసెట్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తూ మృతి …

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు

కొండపాక: మండలంలోని వెలికట్ట గ్రామ పంచాయతీ ఆరేపల్లి శివారులో రాజీవ్‌ రహదారిపై ఆటోను వెనక నుండి డీసీఎం వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వరంగల్‌ …

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు

కొండపాక : మండలంలోని వెలికట్ట గ్రామ పంచాయతీ ఆరేపల్లి శివారులో రాజీవ్‌ రహదారిపై ఆటోను వెనక నుంచి డీసీఎం వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న …

రామచంద్రాపురంలో దోపిడీ దొంగల బీభత్సం

మెదక్‌: రామచంద్రాపురంలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 4.30 లక్షల నగదును దోచుకెళ్లారు. మద్యం …

రామచంద్రాపురంలో దోపిడీ దొంగల బీభత్సం

మెదక్‌ : రాయచంద్రాపురంలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 4.30 లక్షల నగదును దోచుకెళ్లారు. …

రెండు ద్విచక్రవాహనాల ఢీ: ఒకరి మృతి

సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డి మండలం కంది శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో పదో తరగతి విద్యార్థి సంతోష్‌ సాయి బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌బాబు పరిస్థితి …