మెదక్

భార్యను గొడ్డలితో నరికిన భర్త

మెదక్‌ : ఓ భర్త అనుమానంతో భార్యను గొడ్డలితో చంపాడు. గజ్వేల్‌లో ఈ దారుణం జరిగింది.

సంగారెడ్డి కలెక్టరేట్‌లో డీఆర్‌సీ సమావేశం రసాభాస

మెదక్‌: సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఆర్‌సీ సమావేశం రసాభాసగా మారింది. వివిధ పథకాలకు నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే ముత్యంరెడ్డి , ఎమ్మెల్సీ ఫరూఖ్‌ హుస్సేన్‌ మధ్య వాగ్వాదం …

మెదక్‌ డీఆర్‌సీ సమావేశం రసాభాస

మెదక్‌ : సంగారెడ్డి కలెక్టరేట్‌ లో నిర్వహించిన డీఆర్‌సీ సమావేశం రసాభాసగా మారింది. వివిధ పథకాల కేటాయింపుపై ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ,ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ మద్య వాగ్వాదం …

అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌: అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇండికా కారులో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి స్వాధీనం …

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న చీఫ్‌ ఇంజినీర్‌

శివంపేట్‌: శివంపేట్‌ మండలం చిన్నగొట్టి ముక్కలలోని చారరమిట్ట సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాయతీరాజ్‌, నాబార్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ పద్మజ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ …

రెండు ఆటోలు ఢీ : 9 మందికి గాయలు

మెదక్‌ : గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్ద గురువారం రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. …

చేగుంటలో పలు ఇళ్లలో చోరీ

చేగుంట: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు రెచ్చి పోయారు. తాళాలు వేసి పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చొరబడి ఐదున్నర …

మురికి కాలువలో పడి యువకుడి మృతి

చేగుంట: చేగుంట బస్టాండ్‌ సమీపంలో మురికి కాలువలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని పడి దౌల్తాబాద్‌ మండలం గొడుగుపల్లికి చెందిన సురేష్‌ (22) గా గుర్తించారు. …

సంజీవరావ్‌పేటలో వృద్ధురాలి సజీవదాహనం

మెదక్‌ : నారాయణఖేడ్‌ మండలంలో సంజీవరావ్‌పేటలో ఓ వృద్ధురాలు సజీవ దహనం అయింది. ప్రమాదవశాత్తూ గుడిసెకు నిప్పంటుకొని జరిగిన ప్రమాదంలో దాసరి బాగమ్మ అనే వృద్దురాలు మంటల్లో …

వూరంతా విద్యుదాఘాతం.. యువకుని మృతి

గజ్వేల్‌: మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలం బేజుగాంలో వూరంతా విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో మహేశ్‌గౌడ్‌ (18) అనే ఇంటర్‌ విద్యార్థి పంపుసెట్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తూ మృతి …

తాజావార్తలు