మెదక్
సూది మందు వికటించి వ్యక్తి మృతి
మెదక్,(జనంసాక్షి): ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన సూది మందు వికటించి వ్యక్తి మృతిచెందాడు. బొల్లారంలో ఆర్ఎంపీ డాక్టర్ ఆనంద్ ఇచ్చిన సూదిమందు వికటించి ఓ రోగి మృతిచెందాడు.
మెదక్ జిల్లాలో యువకుడి సజీవ దహనం
మెదక్,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్ మండలం శివ్యంపేటలో ప్రమాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్యాదవ్(29) సజీవ దహనమయ్యాడు.
మెదక్ జిల్లాలో యువకుడి సజీవ దహనం
మెదక్,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్ మండలం శివ్యంపేటలో మ్రాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్యాదవ్(29) సజీవ దహనమయ్యాడు.
తాజావార్తలు
- మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి
- స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
- ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు
- నేత్ర పర్వంగా రథోత్సవం.. రథోత్సవం పై కొలువుదీరినసీతారాముడు
- శ్రీ వీరహనుమాన్ దేవాలయంలో చోరీ
- జనం పాట కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
- మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
- నిండుకుండలా పాకాల చెరువు
- అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
- తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివి
- మరిన్ని వార్తలు



