మెదక్

ఘనంగా 115వ భగత్ సింగ్ జయంతి

టేకులపల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ టేకులపల్లి సమితి అనుబంధ సంఘమైన ఏఐవైఎఫ్ అఖిలభారత యువజన …

అంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన ధీరుడు భగత్ సింగ్

: ఆఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :బుధవారం శామీర్ పేట లో భరత మాత దాస్య శృంఖలాలు తెంచిన వీరుడు షహీద్ భగత్ సింగ్ …

శ్రీ గాయత్రీ మాతగా అమ్మవారు దర్శనం

 కొండమల్లేపల్లి సెప్టెంబర్ 28( జనం సాక్షి) : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మూడో …

కోడేరు లో దూర్గమాతను దర్శించుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

కోడేరు (జనంసాక్షి) సెప్టెంబర్ 28 కోడెర్ మండలం వడ్డే వాడలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దూర్గమాతను దర్శించుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. …

మర్యాల గ్రామంలో 25 లక్షల ఎమ్మెల్సీ నిధులతో హెల్త్ సెంటర్ శంకుస్థాపన

బొమ్మలరామారం, జనం సాక్షి. ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ …

ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

జనంసాక్షి/చిగురుమామిడి – సెప్టెంబర్ 28: మండలంలోని మస్కు రాజిరెడ్డి భవన్ లో అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలను …

ఘనంగా మున్సిపల్ చైర్మన్ భార్గవ్ జన్మదిన వేడుకలు

  తాపీ వర్కర్లకు వెయ్యి మందికి అల్పాహారం వితరణ : పలుచోట్ల పుట్టినరోజు వేడుకలు: దేవాలయంలో ప్రత్యేక పూజలు మిర్యాలగూడ, జనం సాక్షి. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, …

రజకుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పువ్వాడ అజయ్ కు వినతిపత్రం

రఝునాధపాలెం సెప్టెంబర్ 28. జనం సాక్షి గతంలో రజకులకు మున్నేరు ప్రక్కన ధోబీఘాట్ కు కేటాయించిన స్థలంను సర్వే చేయించి హద్దులు పెట్టించి నగరంలోని రజకులందరికి ఉపయోగపడేలా …

త్రాగునీటి ట్యాంక్ కు భూమిపూజ….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండలంలోని చిట్కూల్ గ్రామంలో బుధవారం నాడు త్రాగునీటి ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ చేసిన గ్రామ సర్పంచ్ ఎన్.గోపాల్ రెడ్డి,ఏఈ అన్వేష్ రెడ్డి, ఈ …

ప్రభుత్వ భూములు పేదల పంపిణీ చేయాలి,,,,,, పోసన బోయిన హుస్సేన్

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) మేళ్లచెరువు మండల వ్యవసాయ కార్మిక సంఘం. మండల ద్వితీయ మహాసభ. గుండు సైదులు. రోజా రాణి. అధ్యక్షా జరిగింది. ఈ …