రంగారెడ్డి
బావిలో పడి బాలుడి మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పాత తాండూరులోని నిజాంశాహీ బావిలో పడి 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు బావిలో నీరు తోడి బాలుడి మృతదేహాన్ని బటయకు తీశారు.
శంషాబాద్లో ఆర్టీఏ అధికారుల దాడులు
రంగారెడ్డి: శంషాబాద్లో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలను సీజ్ చేశారు. తనిఖీల్లో 4 బస్సులతోపాటు 3కార్లను అధికారులు సీజ్ చేశారు.
తాజావార్తలు
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- మరిన్ని వార్తలు