రంగారెడ్డి
బస్సులు, పాఠశాలలు… సకలం బంద్.
వికారాబాద్లో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపును పురస్కరించుకోని వ్యాపార సంస్థలు,పాఠశాలలు,కార్యలయాలు, బ్యాంకులు పనిచేయడంలేదు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
పోలీసు వాహనం ఢీకొని ఒకరి మృతి
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో పోలీసువాహనం ఆటోను ఢీకొనటంతో ఒకరి మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
తాజావార్తలు
- నేటి నుంచి ట్యాక్సుల బాదుడు
- ఇండియా కూటమిలో లేనివాళ్లూ నాకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధం
- ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్కు సన్మానం
- ముల్కనూరులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం
- ఎన్టీఆర్పై ఎమ్మెల్యే ఘాటు కామెంట్స్
- రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
- హాస్పిటల్ నిర్మాణంలో స్కామ్
- భార్యని వదిలేసి ప్రియురాలితో చెట్టాపట్టాల్
- చెరువులో అక్రమ దున్నకంపై అధికారుల చర్య – గ్రామస్థుల సంతోషం
- కొండాపూర్లో రేవ్ పార్టీ..
- మరిన్ని వార్తలు