Main

నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా యడ్ల

నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి యడ్ల జగన్మోహన్ రెడ్డి ని నియమిస్తూ నర్సంపేట మాజీ  శాసనసభ్యులు, ఏఐసీసీ సభ్యులు …

బైక్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి

 వరంగల్ ఏసీపీ గిరి కుమార్ వరంగల్ ఈస్ట్, జూన్ 28(జనం సాక్షి): బైకులు నడిపే ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని వరంగల్ ఏసిపి గిరి కుమార్ …

డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

వరంగల్ ఈస్ట్, జూన్ 28(జనం సాక్షి):  వరంగల్ నగరంలోని పోచమ్మ మైదానం లో  ఇసుక ట్రాక్టర్ ల డ్రైవర్ లకు ట్రాఫిక్ నిబంధనల పై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ …

డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడ్డా 13 మందికి జైలు శిక్ష

పుష్పరెడ్డి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్  ఆదేశానుసారం వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి,  సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా …

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను రద్దు చేయాలి.

ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగు పరచాలి. ———— అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి/జనం సాక్షి:- అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను రద్దు చేయాలని …

ఆర్.ఆర్ హాస్పిటల్ యందు మెగా ఉచిత వైద్య శిభిరం

హసన్ పర్తి జనంసాక్షి: హసన్ పర్తిలో ఆర్.ఆర్ హాస్పిటల్  నందు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  గురుముర్తి శివకుమార్ 66 వ …

రాకేష్ ఆత్మబలిదానం వృధా కాదు…

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… రాకేష్ కుటుంబానికి ఉద్యోగ నియామక పత్రాలు…  25 లక్షల చెక్కు అందజేసిన మంత్రి ‌ ఎర్రబెల్లి.. ఫోటో రైటప్: చెక్కు అందజేస్తున్న …

కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి…

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి .. బచ్చన్నపేట లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం బచ్చన్నపేట జూన్ 25 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ …

ప్రైవేటు పాఠశాలల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని డీఈవోకు వినతి

జనం సాక్షి చండ్రుగొండ (జూన్  25) : మండలంలోని వివిధ ప్రైవేటు పాఠశాలల్లో చదివే  జర్నలిస్టుల పిల్లలకు  ఫీజు రాయితీ  అవకాశం కల్పించాలని కోరుతూ  శనివారం మండలానికి …

విద్యను వ్యాపారం చేస్తున్న ప్రయివేటు పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి.

–అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలను సీజ్ చెయ్యాలి. —మౌలిక వసతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. తొర్రుర్:25 జూన్( జనంసాక్షి ) విధ్యాసంత్సరం ప్రారంభమైన తరుణంలో ప్రయివేట్ …