Main

*ప్రకృతి ఒడిలో అందాల జలపాతం బొగత,*

పర్యాటకులను కనువిందు చేయనున్న జలపాతం,* వాజేడు జూన్ 23 జనం సాక్షి: తెలంగాణ నయాగారగా పిలువబడే బొగత జలపాతంలో జలకళ సంతరించుకుంది,ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి …

హసన్‌పర్తిలో ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

హసన్ పర్తి జనంసాక్షి: భారతీయ జనతాపార్టీ 66వ డివిజన్ లో బిజెపి పార్టీ ఆద్వర్యంలో… డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా ఆ …

రేగొండ లో మాట్లాడుతున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

క్రీడాకారులకు ” మనం స్వచ్ఛంద సంస్థ ” అండ

వరంగల్ ఈస్ట్, జూన్ 23(జనం సాక్షి):  మనం స్వచ్ఛంద సంస్థ అండగా ఉంటుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు మనం స్వచ్ఛంద సంస్థ సభ్యులైన …

నేడు చుంచనకోటలో వికలాంగుల బస్సు పాస్ మేళా – జనగామ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి చేర్యాల (జనంసాక్షి) జూన్ 23 : నేడు చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో ఉదయం 9గంటలకు గ్రామపంచాయతీ వద్ద కౌంటర్ ఏర్పాటు చేసి వికలాంగులకు బస్సు పాస్ మేల ఏర్పాటు చేస్తున్నట్లు జనగామ డిపో మేనేజర్ లక్ష్మా రెడ్డి, సీఆర్సీ కిషన్, తెలంగాణ వికలాంగుల వేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సుతారి రమేష్ లు తెలిపారు. అర్హులైన వికలాంగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలు సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్సులు,2 పాస్ ఫోటోలు గ్రామపంచాయతీ వద్దకు తీసుకుని బస్సు పాస్ మేలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

కేసీఆర్ కు పేద ప్రజల ఉసురు తగులుతుంది* *ప్రాజెక్ట్ ల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకట్టే* *బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు …

పంచాయతీ లో అస్తవ్యస్తంగా మారిన రక్షిత తాగునీటి పథకం

చండ్రుగొండ జనంసాక్షి జూన్  23 : చండ్రుగొండ   పంచాయితీలో రక్షిత తాగునీటి పథకం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం  ఇంటింటికి నల్లా ద్వారా  తాగునీటిని సరఫరా చేసే …

ఎం సి పి ఐ యు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఈ నెల 23 24 25 న హైదరాబాద్ మియాపూర్ లో జరగబోయే ఎం సి పి ఐ యు 3వ రాష్ట్ర మహాసభలను  జయప్రదం చేయాలని …

ఆ పోలీస్ స్టేషన్ కి వెళితే గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే….

వెంకటాపూర్(రామప్ప),జూన్22(జనంసాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ అధికారుల రూటే సపరేటు పిటిషన్ ఇవ్వడం కోసం వెళ్తే గంటల తరబడి వేచి ఉండాల్సిందే, సమస్య …

తెలంగాణ గ్రామ క్రీడాప్రాంగణం పై భూస్వామి డేగ కన్ను…

-ఆ భూస్వామి పలుకుబడి అంతా ఇంతా కాదు… -అధికారులను మచ్చిక చేసుకుంటూ గ్రామ సర్పంచ్ కార్యదర్శుల పై ఒత్తిడి… -అధికారుల అండదండలతో కోనోకార్పస్ మొక్కలు  నాటిస్తున్న భూస్వామి….. …

వరంగల్ తూర్పులో నూతన శకం.. -నన్నపునేని నర్సింహమూర్తి ట్రస్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే నరేందర్..

-ఉచిత శిక్షణ,ఉచిత బోజనం,ఉచిత మెటీరియల్.. -ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్… వరంగల్ ఈస్ట్, జూన్ 22(జనం సాక్షి): వరంగల్ తూర్పులో నూతన శకానికి నాంది పడింది.ప్రజా సేవలో ముందుకెలుతున్న …