ఆర్థికంగా రైతుల ఎదుగుదలకు మార్గం పథకాలన్నీ వెన్నుతట్టి లేపేవే : కడియం వరంగల్,పిబ్రవరి17 (జనంసాక్షి): దేశచరిత్రలో సీఎం కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం రైతుబందు, రైతుబీమా అని …
రామప్ప ను సందర్శించిన సుప్రీం కోర్టు రిజిష్టర్ జీ.వి.రత్తయ్య….. విద్యుత్ కాంతులతో రామప్ప దేవాలయం….. వెంకటాపూర్(రామప్ప)ఫిబ్రవరి15(జనం సాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామం లోని …
ములుగు(మేడారం)ఫిబ్రవరి11(జనం సాక్షి):- మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో హుండీలతో పాటు మేడారంలో డిజిటల్ హుండీలకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది.2020 మహా జాతరలో దేవాదాయ శాఖ 494 …
ములుగు(మేడారం),ఫిబ్రవరి11(జనం సాక్షి):- ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరకు ఆధునికతను జోడిస్తూ ఆర్టీసికి వరంగల్ కిట్స్ కళాశాల విద్యార్థులు యాప్ ను తయారు చేసి అందించారు. …
ములుగు(మేడారం)ఫిబ్రవరి11(జనం సాక్షి):- మేడారంలో ఫిబ్రవరి 16 నుండి ప్రారంభం కానున్న మేడారం జాతరలో సేవలందించేందుకు ఇతర జిల్లాల నుండి 117 మంది వైద్యులు రానున్నట్లు శుక్రవారం ములుగు …
మునగాల, ఫిబ్రవరి 11(జనంసాక్షి): మండలంలోని రేపాల గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు చిన్నారావు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం అందరికీ విధితమే. అతను నిరుపేద కుటుంబం …
మునగాల, ఫిబ్రవరి 11(జనంసాక్షి): జాతీయస్థాయి ఇన్ స్పైర్ పోటిల్లో మునగాల ప్రభుత్వ పాఠశాల విద్యార్ది అఖిల్ ఎంపిక కావటంతో సామాజిక కార్యకర్త జలగం సుధీర్ వెల్లి కలిసి …