నేడు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్లోకి వరంగల్,అక్టోబర్23(జనంసాక్షి): మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కాంగ్రెస్లో చేరడం ఖాయంగా మారింది. ఆమె తన అనుచరులతో ఈ నెల 24న కాంగ్రెస్ …
ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులు చోద్యం చూస్తున్న అధికారులు ఆదిలాబాద్/వరంగల్,అక్టోబర్23(జనంసాక్షి): పత్తిరైతులు మరోమారు చిత్తయ్యారు. ఏటా సీజనప్లో ధరలు దక్కక అమ్ముకున్నాక, ధరలు పెరగడంతో చిత్తవుతున్నారు. …
ర్యాలీలు, సభలతో దూసుకుపోతున్న అభ్యర్థులు ప్రభుత్వ పథకాలే అజెండాగా ముందస్తు ప్రచారం వరంగల్,అక్టోబర్23(జనంసాక్షి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు మలివిడత ప్రచారాన్ని విస్తృతం చేశారు. కెసిఆర్తో …
జనగామ,అక్టోబర్20(జనంసాక్షి): ఈ నెల 21న నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్ రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య చెప్పారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం …
వరంగల్ రూరల్,అక్టోబర్19(జనంసాక్షి): జిల్లాలోని నడికుడి మండలంలోని వరికోల్ గ్రామంలో ఐక్యతే మా బలం.. అభివృద్దే మా ధ్యేయం.. అంటూ గ్రామానికి చెందిన ఉద్యోగులు, యువత వరికోలు నుంచి …
మళ్లీ గెలుపు ద్వారా టిఆర్ఎస్ అధికారంలోకి వస్తోంది: ఆరూరి రమేశ్ వరంగల్ రూరల్,అక్టోబర్19(జనంసాక్షి): ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రచారం బాగుందని, టిఆర్ఎస మళ్లీ గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే …
జనగామ,అక్టోబర్17(జనంసాక్షి): ఏ గ్రామ రైతు కూడా దళారులకు పంట విక్రయించొద్దనే ఉద్దేశంతో పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామతీ ఏపీఎం జ్యోతి అన్నారు. ఇప్పటి వరకు …