వరంగల్

యాష్ ట్యాంకర్,లారీ ఢీ

భూపాలపల్లి : లారీ, యాష్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సిరొంచ-ఆత్మకూరు 163 హైవేపై రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో …

నిర్దేశిత లక్ష్యంతో భగీరథ పనులు: ఎమ్మెల్యే

జనగామ,జూన్‌15(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేసి ప్రజలకు నిర్దేశిత గడువులోగా తాగునీరు అందించాలని పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌ రావు …

రైతులంతా బీమాకు అర్హులే

జనగామ,జూన్‌14(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం కింద పట్టాదార్‌ పాసుపుస్తకం తీసుకున్న రైతులందరూ జీవిత బీమా పథకానికి అర్హులని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి …

నాలుగేళ్లలో ఎన్నో విజయాలు

కెసిఆర్‌ సంకత్పమే అభివృద్దికి శ్రీరామరక్ష విపక్షాల విమర్శలను ప్రజలే తిప్పికొడతారు: బోడకుంటి వెంటకటేశ్వర్లు వరంగల్‌,జూన్‌14(జ‌నం సాక్షి): తెలంగాణను సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమాలు …

అటవీ హక్కులతో గిరిజన రైతులకు చేయూత

రైతుబందుతో పెట్టుబడి కష్టాలు దూరం భూపాలపల్లి,జూన్‌14(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకు సైతం వర్తింప చేయడంతో గిరిజన రైతులకు …

బైకును ఢీకొన్న లారీ: తండ్రీ కొడుకుల మృతి

సూర్యాపేట,జూన్‌12(జ‌నం సాక్షి ): చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రీకుమారుడు మృతి …

రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

వరంగల్‌,జూన్‌12(జ‌నం సాక్షి): రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరంగా పాటుపడుతున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ అన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో రిజర్వేషన్ల వల్ల మహిళలకు అవకాశం వచ్చిందన్నారు. ఎంత …

హరితహారం కోసం ప్రణాళిక

జనగామ,జూన్‌11(జ‌నం సాక్షి): వర్షాకాలం సవిూపించినందున హరితహారంలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని పంచాయితీ అధికారి పిలుపునిచ్చారు. ఈ యేడు కూడా జిల్లాలో పెద్దెత్తున మొక్కలు నాటేందుకు …

ఎన్నడూ లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలు: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌11(జ‌నం సాక్షి): దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు పెడుతుందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ …

స్పీకర్‌ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం

 స్పీకర్‌ కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ భూపాలపల్లి, జూన్‌9(జనం సాక్షి ) : తెలంగాణ సభాపతి మధుసూదనాచారి తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో …