వరంగల్

పల్లెనిద్రతో ప్రజలకు చేరువవుతున్న స్పీకర్‌

దుక్కిదున్ని రైతు వెన్నుతట్టిన ముధుసూధానాచారి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే అని ప్రకటన జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌9(జనం సాక్షి ): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి పల్లెనిద్రతో ప్రజలను తట్టి …

సంక్షేమంలో తెలంగాణ ముందు

ఆర్థికంగా ఎదుగుతున్న మహిళలు: గుండు వరంగల్‌,జూన్‌9(జనం సాక్షి ): నాలుగేళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌దని మాజీఎంపీ, తెలంగాణ రాష్ట్రసమితి …

ప్రభుత్వ పథకాల అమలులో కార్యకర్తలే కీలకం

ప్రజల్లోకి పథకాలను తీసుకుని వెళ్లాలి సక్రమంగా అమలు చేసేలా చూడాలి: ఎర్రబెల్లి జనగామ,జూన్‌9(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమాపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్నదాతలకు అవగాహన …

వ్యాపార కేంద్రాలుగా స్కూళ్లు

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌ వరంగల్‌,జూన్‌9(జనం సాక్షి ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి పాఠశాలలు ఏర్పడతాయి. కానీ జిల్లాలో మాత్రం ప్రైవేటు పాఠశాలలు కేవలం ధనార్జనే ధ్యేయంగా విద్యాలయాల …

సంక్షేమంలో తెలంగాణ నంబర్‌ వన్‌

45వేల కోట్లతో 40 రకాల సంక్షేమ పథకాల అమలు: చందూలాల్‌ జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌7(జ‌నం సాక్షి): సంక్షేమ పథకాల అమలులో దేశంలోని తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి …

అండర్‌ పాస్‌ మూసేయడంపై సిపిఐ ఆందోళన

మహబూబాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలో సీపీఐ 3 రోజుల రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలోకూర్చున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బీ అజయ్‌ సారధి మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని …

హావిూలను నెరవేర్చని ప్రభుత్వం

జనగామ,జూన్‌7(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి ఆరోపించారు. రెండు పడక …

నెలలో ఒకరోజు తల్లిదండ్రులు పాఠశాలకు రావాలి

ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్‌ను కలవాలి రెండు నెలలు రాకుంటే రేషన్‌, ఫించన్‌ కోత విధిస్తాం టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్రపాలిహెచ్చరిక వరంగల్‌, జూన్‌6(జ‌నం సాక్షి): టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు …

అడపాదడపా వర్షాలతో చల్లబడ్డ వాతావరణం

ఎండల నుంచి తేరుకున్న ప్రజలు వరంగల్‌,జూన్‌6(జ‌నం సాక్షి): వరంగల్‌ ఉమ్మడిజిల్లాలో వర్షాల రాక మొదలయ్యింది. మండిన ఎండలు మాయమై చల్లని వాతావారణం ముసురుకుంది. గత మూడు నెలలుగా …

10న ఎంపి బండాకు సన్మానం

వరంగల్‌,జూన్‌6(జ‌నం సాక్షి): ఈ నెల 10న రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌కు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించానున్నారు. ముదిరాజ్‌ సభ్యలుఉ అంతా హాజరై సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం …