వరంగల్

ఎకో టూరిజం అభివృద్దికి చర్యలు: కలెక్టర్‌

వరంగల్‌,జూన్‌6(జ‌నం సాక్షి): జిల్లాలో ఎకో టూరిజపం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ఆమ్రపాలి అన్నారు. జిల్లాలో ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కొండలు, గుట్టలు, చెరువులతో …

తరిగొప్పులలో బడిబాట

జనగామ,జూన్‌5(జనం సాక్షి): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు కలిసి జయశంకర్‌ బడి బాట ర్యాలీ నిర్వహించారు. …

ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకోండి

పిల్లలను సర్కార్‌ స్కూళ్లో చేర్పించండి జనగామ,జూన్‌5(జనం సాక్షి): ప్రభుత్వ బడులల్లో చదివితేనే భవిష్యత్‌ ఉండేలా సీఎం కేసీఆర్‌ చర్యలుతీసుకుంటున్నారని, అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా సర్కార్‌ …

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

ఇద్దరు మృతి..మరో ఇద్దరికి గాయాలు డ్రైవర్‌ అతివేగమే కారణమని ఆరోపణ సూర్యాపేట,జూన్‌4(జ‌నం సాక్షి): కోదాడ బైపాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనక …

బతుకు తెలంగాణ కావాలి : సిపిఎం

జనగామ,జూన్‌4(జ‌నం సాక్షి): బంగారు తెలంగాణగా మారుస్తానని చెపుతున్న తెరాస ప్రభుత్వం మాటలను ప్రజలు నమ్మడం లేదని సీపీఎం జిల్లా నాయకుడు జిల్లెల్ల సిద్దారెడ్డి తెలిపారు. బతుకు తెలంగాణ …

ప్రభుత్వ పాఠశాలల పటిష్టం కోసం కడియం కృషి: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పనిచేస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. …

సంపత్‌ను నియామకంపై సర్వత్రా హర్షం

కురుమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం జనగామ,జూన్‌4(జ‌నం సాక్షి):ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానం చైర్మన్‌గా సేవెల్లి సంపత్‌ను నియమించడంతో పలువురు టిఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలు ఆయనకు …

వోల్వో బస్సు బోల్తా: 35మందికి గాయాలు

వనపర్తి,జూన్‌2(జ‌నం సాక్షి): జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమందడి మండలం వెల్లటూరు సవిూపంలో హైవే 44పై వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి …

నకిలీ విత్తన విక్రేతలపై చర్యకు డిమాండ్‌

మహబూబాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): అనుమతి లేకుండా విడి విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని గిరిజన రైతులు డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా …

బిసిల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌2(జ‌నం సాక్షి): ఏ ప్రభుత్వం చేయని విధంగా నాలుగేళ్ల తెరాస పాలనలో బీసీ అభ్యున్నతి జరిగిందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవం పెంచిన ఘనత …