వరంగల్

కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా

వరంగల్ రూరల్ : వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, …

నేడు జనగామలో జాబ్‌మేళా

జనగామ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలాజీ సంస్థలో ఉద్యోగ …

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇదిగో.. నీ అవినీతి చిట్టా

– శిఖం భూములు,గుడిని మింగేశావ్‌ – బహిరంగంగా బండారం బయటపెట్టిన కలెక్టర్‌ దేవసేన జనగాం,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు …

కేసీఆర్‌వి ఉత్తి హామీలు

– అబద్ధపు ప్రచారాలు – టీపీసీసీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వరంగల్‌,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి): తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు …

వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ వరంగల్‌ అర్బన్‌,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి):2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటురాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని తెలంగాణ ప్రదేశ్‌ …

నవబారత్‌ నిర్మాణంలో చురుకుగా పాల్గొందాం

వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):నవభారత్‌ నిర్మాణం కోసం జిల్లా అధికారులంతా శుక్రవారం ఉదయం ప్రతిజ్ఞ చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో హాజరయిన అధికారులచేత జడ్పీ సీఈఓ …

రైతు సమస్యల పరిష్కారానికే సమన్వయ కమిటీలు: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం …

రైతు సంక్షేమం లక్ష్యంగా మోడీ సర్కార్‌ కృషి: మురళీధర్‌రావు

జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రైతుల ఆనందమే బిజెసి లక్ష్యమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు సంక్షేమం లక్ష్యంగా అనేక కార్యక్రమాలు …

కరువు ప్రాంత చెరువుల్లోకి గోదావరి జలాలు

జనగామ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కరువు ప్రాంతాలను ఆదుకునేందుకే గోదావరి ద్వారా ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.గోదావరి జలాలు నిరంతరంగా రావడానికి కంతనపల్లి వద్ద …

అక్టోబర్‌ 2 వరకు అన్ని మున్సిపాలిటీలకు ఓడీఎఫ్‌ సర్టిఫికెట్‌ రావాలి

-సీడిఎంఎ డైరెక్టర్‌ టీ కె శ్రీదేవి వరంగల్‌ కార్పోరేషన్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఓడిఎఫ్‌పైన ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి తదుపరి ప్రక్రియను పూర్తి …