వరంగల్
పట్టాలు తప్పిన గూడ్స్రైలు
వరంగల్ : వరంగల్ రైల్యేస్టేషన్ శుక్రవారం ఉదయం ఓ గూడ్స్రైలు పట్టాలు తప్పింది. అయితే డైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పటంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించిన తహశీల్దార్
మహబూబాబాద్: మండలంలోని సింగారం గ్రామంలో బుధవారం రెండో రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తహశీల్దార్ భాగ్యమ్మ పాల్గొని గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు.
తాజావార్తలు
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే: ఎస్పీ
- ఎంపీడీవోగా పదోన్నతి పై వెళుతున్న ఎంపీఓకు ఘన సన్మానం
- అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, కూయడం గర్హనీయం : జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి
- జిల్లాలను మళ్లీ విభజిస్తాం
- ఢీ అంటే ఢీ..
- కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్
- రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దు
- ముత్తంగి టోల్గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత
- దొంగల ముఠా అరెస్ట్ రిమాండ్ తరలింపు
- ఆ అసత్యప్రచారాలను తెలంగాణ పటాపంచలు చేసింది
- మరిన్ని వార్తలు




