సిద్దిపేట

మంచినీటి సమస్య లేకుండా చేస్తాం

ఎంపీపీ కల్లూరి హరికృష్ణ శివ్వంపేట సెప్టెంబర్ 14 జనంసాక్షి : మండలంలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా రానీయకుండా చిత్తశుద్ధితోని కృషి చేస్తామని  శివ్వంపేట ఎంపీపీ …

ఉత్తమ్ కుమార్ రెడ్డి హయంలోనే నియోజకవర్గ అభివృధి.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనతం వెంకటరెడ్డి

నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.హుజూర్నగర్ నియోజకవర్గం రూపు రేఖలు మార్చి అభివృద్ధి కి బాటలు వేసిన ఘనత ఉత్తంకుమార్ రెడ్డి మాత్రమే దక్కుతుందని నేటి పాలకుల మాటల్లోనే అభివృధి …

దళిత ద్రోహి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖబర్దార్.

– అంబేద్కర్ ని అవమానపరిచినందుకు క్షమాపణలు చెప్పాలి. దుబ్బాక సెప్టెంబర్ 14, ( జనం సాక్షి ) బీజేపీ పార్టీ తమకు రాజ్యాంగం లేదంటే ప్రపంచ దేశాలతో …

పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి

  ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) :- తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని చల్వాయి గ్రామ …

తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల సమీక్ష సమావేశం

బచ్చన్నపేట సెప్టెంబర్ 13 (జనం సాక్షి) తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సమీక్షా సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ భావాండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు అధ్యక్షతన జరిగింది. …

దేశం కోసం వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివి

– బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి బిజెపి నివాళులు చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 13 : భారత దేశానికి …

వెనుకబడిన చేనేత కుటుంబాలను ఆదుకుంటాం

నిరుపేద కుటుంబానికి జిల్లా పద్మశాలి సంఘం చేయూత ఫోటో రైటప్: చేనేత కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్న జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాయకులు చొప్పదండి( …

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే – మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

మర్పల్లి, సెప్టెంబర్ 12 (జనం సాక్షి) అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీమంత్రి జి. ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం రోజున మర్పల్లి …

*వీఆర్ఏల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా- ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి*

పెద్దేముల్ సెప్టెంబర్ 12 (జనంసాక్షి) వీఆర్ఏల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పెద్దేముల్ మండల వీఆర్ఏలకు హామీ …

ప్రత్యమ్యయా నాయకత్వం, దేశ ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటురు.

టిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, టిపి ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు. దుబ్బాక సెప్టెంబర్ 12,( జనం సాక్షి ) దేశ …