సిద్దిపేట

వైభవంగా సాగుతున్న వినాయక నవరాత్రులు

-మండపాల వద్ద అన్నదానాలు -ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎఫ్ డిసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జగదేవ్ పూర్ , సెప్టెంబర్ 9 (జనం సాక్షి): వినాయక …

సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాజయ్య, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య

స్టేషన్ ఘన్పూర్ ,సెప్టెంబర్ 09, ( జనం సాక్షి ) : నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16 న …

భూకబ్జాదారుడు పై చర్యలు తీసుకోవాలి….

టేకుమట్ల.సెప్టెంబర్09(జనం సాక్షి) మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామం శివారు కలికోట గ్రామానికి చెందిన వేమ లక్ష్మణ్ అనే రెవిన్యూ ఉద్యోగి తనకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉండబడిన మూడు …

గణనాధుల మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన రేపాక ప్రదీప్ రెడ్డి……

వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 9. మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామంలో శుక్రవారం ఇందూరు విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి గ్రామంలోని వినాయక …

పాడి రైతుల సంక్షేమమే సంస్థ లక్ష్యం…

చైర్మన్ రాజేశ్వర్ రావు.. శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 8 పాడి రైతుల సంక్షేమమే కరీంనగర్ డైరీ సంస్థ లక్ష్యమని చైర్మన్ రాజేశ్వర్ రావు అన్నారు. గురువారం …

సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఐదు లక్షల రూపాయలు మంజూరు.

-రేగా కి చేతులెత్తి మొక్కుతున్న లబ్ధిదారుడు. పినపాక, సెప్టెంబర్ 7(జనంసాక్షి):- కరోనా కోరలు చాచి తన పంజా విసురుతున్న సమయంలో మరణపు మంచం నుండి బయట పడ్డ …

జర్నలిస్టులను సన్మానించిన కౌన్సిలర్..

ఫోటో : జర్నలిస్టు లను సన్మానిస్తున్న కౌన్సిలర్… సిద్దిపేట అర్బన్, సెప్టెంబరు 6 (జనం సాక్షి): సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రజలకు తెలియజేయడంలో జర్నలిస్టుల పాత్ర …

ఇచ్చినమాట తప్పితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం..

– సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి. – 44వ రోజు నిరవదిక సమ్మెలో – సిఐటియు జిల్లా కన్వీనర్ ఆంజనేయులు. ఊరుకొండ, సెప్టెంబర్ 6 (జనం …

సీనియర్ జర్నలిస్టు ఘనంగా సన్మానించిన పాత్రికేయులు.

    పినపాక, సెప్టెంబర్ 6(జనంసాక్షి):- జర్నలిస్టు డే సందర్భంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు గుండు …

బాలిక వైద్య ఖర్చులకు సహాయం చేసిన శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు

మంగపేట, సెప్టెంబర్ 5 (జనంసాక్షి):- మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామ పంచాయతీ ప్రాజెక్టు నగర్ లోని వలస గొత్తి కోయ గూడెంకు చెందిన వట్టం జగన్ …