అంతర్జాతీయం

చర్చలకు ఎప్పుడూ సిద్ధమే

– అమెరికాకు స్పష్టం చేసిన ఉత్తరకొరియా సియోల్‌, మే25(జ‌నంసాక్షి) : తాము ఇప్పటికీ అమెరికాతో చర్చలకు సిద్ధమేనని ఉత్తరకొరియా ప్రకటించింది.  ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా-ఉత్తరకొరియా …

డొనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్య నిర్ణయం

వాషింగ్టన్‌: అమెరికా- ఉత్తరకొరియా దేశాధినేతల మధ్య జూన్‌ 12న జరగాల్సిన భేటీ రద్దయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ భేటీపై కొన్ని రోజులుగా …

మలేషియా విమానాన్ని కూల్చింది రష్యానే !

– వెల్లడించిన ఆస్టేల్రియన్‌ ఏఎఫ్‌పీ కమాండర్‌ జెన్నిఫర్‌ హాస్ట్‌ మస్టర్‌డ్యామ్‌ , మే24(జ‌నం సాక్షి) : నాలుగేళ్ల క్రితం 298 మంది ప్రయాణికులతో వెళ్తోన్న మలేషియా విమానం …

మేం అలా చెప్పలేదు

– సయిద్‌పై వస్తున్న వార్తలను ఖండించిన చైనా బీజింగ్‌, మే24(జ‌నం సాక్షి) : అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను పాకిస్థాన్‌ నుంచి …

పులిట్జర్‌ అవార్డు గ్రహీత ఫిలిప్‌ రోత్‌ కన్నుమూత

వాషింగ్టన్‌,మే23( జ‌నం సాక్షి): ప్రముఖ అమెరికన్‌ రచయిత, పులిట్జర్‌ అవార్డు గ్రహీత ఫిలిప్‌ రోత్‌(85) మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించారని …

లాడెన్‌ను పాక్‌ ఆర్మీనే చంపిందా?

   – యూఎస్‌కు-పాక్‌ ఆర్మీ చీఫ్‌కు మధ్య డీల్‌ – పాక్‌ మాజీ గూఢచారి వెల్లడి వాషింగ్టన్‌ , మే22(జ‌నం సాక్షి ) : ప్రపంచాన్ని గడగడలాడించిన …

పోలీసులు లక్ష్యంగా తాలిబన్ల దాడి: 14మంది మృతి

కాబుల్‌,మే22(జ‌నం సాక్షి ): ఆఫ్గానిస్థాన్‌ మరోసారి తాలిబన్ల దాడులతో ఉలిక్కి పడింది. ఈసారి తాలిబన్‌ మిలిటెంట్లు పోలీస్‌ చెక్‌పాయింట్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. ఆప్గాన్‌లోని తూర్పు …

జపాన్‌ పర్వతారోహకుడు మృతి

                                        …

జాతి విద్వేషంతోనే కాల్పులు జరిపాను 

– కూచిభొట్ల కేసులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు వాషింగ్టన్‌, మే22(జ‌నం సాక్షి ) : అమెరికాలో భారత టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య కేసులో ఇప్పటికే జీవిత …

న్యూక్లియర్‌ సైట్‌ను ధ్వంసం చేయనున్న ఉత్తర కొరియా

– అంతర్జాతీయ జర్నలిస్టులకు ఆహ్వానం ప్యోంగ్యాంగ్‌, మే22(జ‌నం సాక్షి) : అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతాన్ని ఉత్తర కొరియా ధ్వంసం చేయనున్నది. దీని కోసం అంతర్జాతీయ జర్నలిస్టులను కూడా …