వార్తలు

దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు?

హత్యలు చేసినవారు పార్టీలను నడపడమా! ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై సర్వోన్నత …

 మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

 మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత …

ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా

అతిశీతో గవర్నర్ వీకే సక్సేనా సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు …

మహాకుంభమేళాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన కోమటిరెడ్డి ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాగ్ రాజ్ కు …

31 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) రిపోర్టు వెల్లడించింది. దిల్లీ …

జస్ప్రీత్ బుమ్రా గాయంపై కీలక అప్‌డేట్

భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బుమ్రా ఇటీవల స్కానింగ్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ …

హమాస్‌, గాజాపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

గాజాలోకి అమెరికా బలగాలను దింపుతామని వ్యాఖ్య ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ …

మోడీ సర్కారుపై పోరు.. దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ పిలుపు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు …

విద్యార్థి సంఘాల ప్రవేశంతో ఇథనాల్‌ వ్యతిరేక పోరాటం ఉధృతం..!

రాజోలి (జనంసాక్షి) : ఇథనాల్‌ ఫ్యాక్టరీ రద్దు కోసం రాజోలి మండలం పెద్ద ధన్వాడలో కొనసాగిస్తున్న ఉద్యమం ఉధృతం రూపం దాలుస్తోంది. వరుసగా వివిధ పార్టీల నాయకులు, …

సర్వర్‌ మొరాయించడంతో గంట పాటు పని చేయని టోల్‌ ఫ్రీ నంబర్‌

హైదరాబాద్‌ మహానగర తాగునీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగదారులకు సేవలందించే వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ శుక్రవారం మొరాయించింది. దీంతో నీటి ట్యాంకర్‌ బుకింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. నీటి బిల్లుల చెల్లింపులూ జరగలేదు. …