వార్తలు

నౌరోజిక్యాంపు సర్పంచ్ బోయ సత్యమ్మ w/బోయ వెంకన్న

          డిసెంబర్ 15 (జనం సాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే …

చిన్న తాండ్రపాడు సర్పంచ్ మహేశ్వరమ్మ w/ సుధాకర్ గౌడ్ గారికి 1707 ఓట్ల మెజార్టీ గెలుపు

            డిసెంబర్ 15 (జనం సాక్షి)గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

            డిసెంబర్ 15 (జనం సాక్షి)అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా …

42శాతం రిజర్వేషన్లతోనే పరిషత్‌ ఎన్నికలకు వెళ్లాలి

          డిసెంబర్ 15 (జనం సాక్షి):కాంగ్రెస్‌ పార్టీ కుట్రపూరితంగానే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ …

కమిటీ బలపరిచిన అభ్యర్థి నారాయణమ్మ నర్సింహులు ఘన విజయం

పెద్ద ధన్వాడ గ్రామంలో నమోదైంది. పెద్ద ధన్వాడ గ్రామ పంచాయతీకి (జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం) నరసింహులు నారాయణమ్మ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ప్రధాన వివరాలు: …

కమిటీ బలపరిచిన అభ్యర్థి నారాయణమ్మ నర్సింహులు ఘన విజయం

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి.

              నడికూడ, డిసెంబర్ 14 (జనం సాక్షి):నడికూడ మండలానికి చెందిన మాజీ జడ్పిటిసి కోడెపాక సుమలత కర్ణాకర్ మాజీ …

13 జిల్లాల్లో పోటాపోటీ పంచాయతీ

              డిసెంబర్ 13 (జనం సాక్షి):తొలి విడత పంచాయతీ  పోరులో గులాబీ దళం హోరెత్తించింది. అధికారపక్షానికి గట్టిపోటీ ఇచ్చింది. …

‘ఇథనాల్‌’పై తిరగబడ్డ రాజస్థాన్‌ రైతు

దుర్వాసన.. దుర్గంధం.. భూ, జల కాలుష్యం భరించలేం.. రెండేళ్లుగా దండాలూ, దరఖాస్తులు.. సహనం కోల్పోయిన అన్నదాతలు హనుమాన్‌గఢ్‌ జిల్లా రథీఖేడాకు తరలొచ్చిన రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా రైతులు …

ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్‌లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి

` ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. …