Main

వేసవి ప్రారంభంలోనే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

 ఎండల తీవ్రత తప్పదంటున్న వాతావరణ శాఖ హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భానుడు మెల్లగా సుర్రుమనిపిస్తున్నాడు. ఎండల తీవ్రత తప్పదని హెచ్చరిస్తున్నాడు. మెల్లగా చలి తగ్గుతూ ఎండల తీవ్రత పెరుగుతోంది. వివిధ …

ఫీజుల దోపిడీకి ఇక కళ్లెం

ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ పర్యవేక్షక కమిటీకి బాధ్యతలు హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ రంగంలో ఫీజులకు కళ్లెం పడనుంది. ఇక ప్రభుత్వ అజమాయిషీలో ఫీజులను నిర్ణయిస్తారు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు …

కామన్‌ విద్యావిధానం రావాలి 

హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): ప్రస్తుత విద్యావిధానంలో అసమానతలు తొలగాలంటే కామన్‌ విద్యావిధానమే శరణ్యమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. పేద, ధనిక అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా కామన్‌ విద్యా విధానాన్ని …

బాపినీడు మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రముఖ దర్శక నిర్మాత  విజయ బాపినీడు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. బాపినీడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు …

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

– పీబీఈఎల్‌ గేటెడ్‌ సొసైటీలో విషాధ ఘటన హైదరాబాద్‌, ఫిబ్రవరి12 (జ‌నంసాక్షి) ఆడుకుంటూ విద్యుత్‌ స్తంభాన్ని తాకిన బాలుడు.. విద్యుదాఘాతంతో  ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషాద …

పార్లమెంట్‌ ఎన్నికలకు ఏర్పాట్లు

వివిధ శాఖల అధికారులతో సవిూక్ష జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  పార్లమెంట్‌ ఎన్నికలకు హైదరాబాద్‌ జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ …

మురిపించిన మూడేళ్ల పాలకమండలి 

విశ్వనగరంగా చేయాలన్న కెసిఆర్‌ ఆశలు వమ్ము గ్రేటర్‌ను వెక్కిరిస్తున్న నిధుల కొరత అభివృద్ది పనులకు అందని నిధులు రాబడి పెరిగినా తడిసి మోపెడవుతున్న ఖర్చులు హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జీహెచ్‌ఎంసీ …

ఖరారు కాని బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ఎపి రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఎన్నికలకు ముందు ఓటాన్‌ అకౌంట్‌ సమర్పించారు. అయితే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఫిబ్రవరి …

పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారుల కసరత్తు

ఉద్యోగుల నియామకాలపై ఆరా హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): అసెంబ్లీ,గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగియడంతో దేశ వ్యాప్తంగా జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే …

మూడేళ్లలో అద్భుత పాలన సాగించాం

– ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాం – తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్‌కు వలసలు పెరిగాయి – స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు రావడం గర్వకారణం – ¬ంశాఖ …