Main

2న కొలువుదీరనున్న కొత్త పంచాయితీలు

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): తెలంగాణ గ్రామ పంచాయతీల కొత్త పాలకమండళ్ల అపాయింట్‌ డేను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 2వ తేదీని అపాయింట్‌ డేగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ …

మాదాపూర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): మాదాపూర్‌ గేమ్‌ పాయింట్స్‌ క్రీడా మైదానంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని మైదానంలో ప్రాక్టీస్‌ కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న రేకుల షెడ్డుపై ఉన్న ఎండుగడ్డికి …

బాపూజీకి ఘన నివాళి

– అసెంబ్లీ ఆవరణంలో నివాళులర్పించిన స్పీకర్‌, మండలి చైర్మన్‌ హైదరాబాద్‌, జనవరి30(జ‌నంసాక్షి) : జాతిపిత మహాత్మాగాంధీ 71వ వర్థంతి సందర్భంగా బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీజీ …

సెట్విన్‌ బస్సు ఢీకొని ఆటో ధ్వంసం

ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): సికింద్రాబాద్‌లో సెట్విన్‌ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. …

గుండెపోటుతో జీవిత ఖైదీ మృతి

హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ ఒకరు ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సురానా (65) అనే …

అకాల వర్షాలకు వణుకుతన్న గ్రామాలు

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు పంటనష్టాలపై అంచనాల్లో అధికారులు హైదరాబాద్‌,జనవరి27(జ‌నంసాక్షి): అకాఅ వర్షాలకు తెలంగాణ జిల్లాలు సిమ్లాలా వణుకుతున్నాయి. జనం బయటకు రావడానికి జంకుతున్నారు. వైద్యులు కూడా జాగ్రత్తలు …

గణతంత్రానికి జిల్లా కేంద్రాలు సిద్దం

హైదరాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): జిల్లాలు ఏర్పడ్డ తరవాత వరుసగా రెండో గణతంత్ర వేడుకలకు జిల్లాలు సిద్దం అయ్యాయి. జిల్లా/-లోలో తొలి గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కలెక్టర్లు ఆయా …

జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం

టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌దే కీలక భూమిక కాంగ్రెస్‌, బిజెపిలను ప్రజలు నమ్మరు అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఎన్నికలకు ముందే జాతీయ రాజకీయాల్లో మార్పులు వస్తాయని, ఎన్‌ఇనకల …

గెలుపుపై ఆశావహుల్లో ఉత్కంఠ

రెబల్‌ అభ్యర్థులతో టిఆర్‌ఎస్‌లో టెన్షన్‌ హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): తొలివిడత పంచాయతీ ఫలితాల్లో అత్యధికం గులాబీదళం కైవసం చేసుకోవడంతో రెండోదశలో బరిలో ఉన్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో విజయం తొణికిసలాడుతోంది. ప్రజలు …

నేడు రెండోవిడత పంచాయితీ

భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి సమస్యాత్మక గ్రామాల్లో భారీగా బందోబస్తు హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. రెండో విడుత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని …