Main

హైదరాబాద్ లో భారీ వర్షం

వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. మరో 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలిపింది. చాలా ప్రాంతాల్లో వర్షంతోపాటు ఈదురుగాలులు ఉండొచ్చని హెచ్చరించింది. తెలంగాణ మీదుగా …

ప్రాజెక్టులు పూర్తయితేనే సాగునీటి సమస్యకు చెక్‌

కాళేశ్వరం తదితర ప్రాజెక్టులపై అందుకే ఒత్తిడి శరవేగంగా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు హైదరాబాద్‌,మే14(జ‌నంసాక్షి): ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి వనరులు అందుబాటులోకి రానున్నాయి. మూడు పంటలు సకాలంలో పూర్తి …

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలులుతో కూడిన వర్షంతో పలుచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడిపోయాయి. వర్షబీభత్సానికి పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని పలు …

ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన కేటీఆర్‌

మేడ్చల్ : ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్‌ను ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కండ్లకోయ వద్ద 1.10 …

చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్ఐ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న హనుమంతప్ప అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. రామంతాపూర్ వెంకటరెడ్డి నగర్‌లోని ఆయన ఇంటి వద్ద సోమవారం తెల్లవాజామున‌‌ ఈ సంఘటన చోటు చేసుకుంది. హనుమంతప్ప …

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

మహేశ్‌బాబుకు లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకోబోయే ముందు తమ తల్లిదండ్రులకో లేదంటే సన్నిహితులకో సూసైడ్ నోట్ రాసి, చావుకి కారణాలు తెలియజేస్తుంటారు. కానీ ఓ విద్యార్థి తన …

అంగన్‌వాడీల ద్వారా కెజీ విద్య ప్రమోషన్‌

ఖర్చు తగ్గడంతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచే ఆలోచన అధికారుల కసరత్తు హైదరాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): సర్కారు బడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు విలీనం చేయడం ద్వారా ప్రాథమిక విద్యను బలోపేతం …

పటాన్‌ చెరువు పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

– రబ్బరు పరిశ్రమలో టైర్లకు అంటుకున్న నిప్పు – మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది – రూ.60-70 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా – ఘటనా …

అక్టోబర్‌,నవంబర్‌లో టిఆర్‌ఎస్‌ రాజకీయ సభ

ఇందుకోసం సిఎం కెసిఆర్‌ కసరత్తు ప్లీనరీ విజయవంతం చేసేలా నేతలకు దిశానిర్దేశం :కడియం వరంగల్‌,ఏప్రిల్‌ 24(జ‌నంసాక్షి): గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు …

ప్రగతిభవన్‌ ముట్టడికి నిరుద్యోగుల యత్నం

హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  గ్రూప్‌-2 నియామక పక్రియలో కొనసాగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నిరుద్యోగ యువకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొవాలని డిమాండ్‌ చేస్తూ గ్రూప్‌-2 సెలెక్టెడ్‌ …