Main

వీడిన చాందిని హత్యకేసు మిస్టరీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13,(జనంసాక్షి):ముందస్తు ప్రణాళికతోనే ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ను సాయికిరణ్‌ రెడ్డి హతమార్చాడని సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. ఈ కేసులో నిందితుడు సాయి కిరణ్‌ను …

అన్యాయాన్ని ప్రశ్నించిన కాళోజీ

– ఘనంగా జయంతి వేడుకలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): కవి కాళోజీ నారాయణరావుతో కలసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప అనుభూతి అని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మండలి …

అనిత కుటుంబానికి లారెన్స్‌ ఆర్థిక సాయం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షిఎ)నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ మరోసారి తన సేవా గుణాన్ని చాటాడు. కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు అండగా నిలిచే లారెన్స్‌ ఆ మధ్య జల్లికట్టు వివాదంలో తన …

నగరంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదుల తిష్ట

ముగ్గురిని అరెస్చ్టేసిన యూపి పోలీసులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): నగరంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) జాడలు కనిపించడం కలకలం రేపింది. నగరంలో ముగ్గురు ఐసిస్‌ ఉగ్రవాదులను …

విపక్షాల తీరు సరికాదు: ఎమ్మెల్యే

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్టాభ్రివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకులపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రంగా మండిపడ్డారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్‌ నేతలు అనవసర …

అవార్డు పొందిన ఉపాధ్యాయులపై పెరిగిన బాధ్యత

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్తమ విద్యను ప్రోత్సహించాలి ఉపాధ్యా అవార్డుల ప్రదానోత్సవంలో కడియం శ్రీహరి హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసి, మెరుగైన, నాణ్యమైన విద్యను అందజేయడమే …

కార్పోరేటర్‌ తనయుడి అరెస్ట్‌

  హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): మద్యం మత్తులో యువకులపై దాడి చేసిన ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ తనయుడు దొడ్ల రామకృష్ణగౌడ్‌తో పాటు మరో ముగ్గురిని కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం …

పట్టాలపై పరుగుకు మెట్రో సిద్ధం

  – నవంబర్‌ 28న ముహూర్తం – ప్రారంభోత్సవానికి ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌,,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): నగరవాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. …

దళిత ఉద్దరణపై చర్చకు సిద్దమే

ఈటెలకు ఎమ్మెల్యే సంపత్‌ సవాల్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు రెడీగా ఉన్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ …

బ‌తుకమ్మ ఏర్పాట్ల‌పై సీఎస్ స‌మీక్ష‌

హైద‌రాబాద్‌:  ఈ నెల 20  నుంచి 28 వరకు 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్పీ …

తాజావార్తలు